న్యూఢిల్లీ: బీహార్లో కరోనా మరణాలు దాస్తున్నారన్న ఆరోపణలు నిజం అయ్యేలా తాజా లెక్కలు ఉన్నాయి. ఈ యేడు మొదటి ఐదు నెలల్లోనే దాదాపు 75 వేల మంది వివిధ కారణాలతో మరణించారని, ఇది కరోనా సెకండ్ వేవ్ మరణాలకు సమానంగా ఉందని లెక్కలు వెల్లడిస్తున్నాయి. స్టేట్ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 2019 జనవరి–-మే నెలల్లో 1.3 లక్షల మంది మరణించగా, 2021 ఇదే టైమ్లో 2.2 లక్షల మరణాలు నమోదయ్యాయి. వీటి మధ్య సుమారు 82,500 తేడా ఉంది. 2021 జనవరి–-మే నెలల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం 7,717 మంది కరోనాతో చనిపోయారు. అధికారిక కరోనా మరణాల సంఖ్య, సివిల్ రిజిస్ట్రేషన్ నమోదు చేసిన అదనపు మరణాల్లో తేడా కొంతవరకు మాత్రమే ఉంది. అయితే ఈ తేడా 74,808గా నమోదైంది. ఈ మరణాలు ఎప్పుడు జరిగాయో చెప్పకపోయినప్పటికీ, అవి 2021లోనే జరిగినట్లుగా భావిస్తున్నారు.
బీహార్లో 75 వేల మరణాలు లెక్కెయ్యలే
- దేశం
- June 20, 2021
లేటెస్ట్
- ఐదు ఇండ్లలో..2 లక్షల నగలు చోరీ
- మున్సిపాలిటీ అద్దె షాప్లు సీజ్
- ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం : కొమ్మూరి ప్రతాప్రెడ్డి
- కాంగ్రెస్ను గెలిపించి, రాహుల్ను ప్రధాని చేద్దాం : సీతక్క
- అంజనీపుత్ర ఛైర్మన్ బర్త్ డే..మూడు వేల మందితో రక్తదానం
- ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి : మహేందర్జీ
- ఎన్నికల వేళ అలర్ట్గా ఉండాలి : ఎస్పీ సురేశ్కుమార్
- పోలింగ్ శాతంలో ములుగు ఫస్ట్ నిలవాలి : ఇలా త్రిపాఠి
- దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి
- సూర్యాపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుల ఎన్నిక
Most Read News
- CBSE విధానంపై తల్లిదండ్రుల ఆందోళన
- Naveen Polishetty: అమెరికాలో హీరో నవీన్ పోలిశెట్టికి బైక్ యాక్సిడెంట్
- గుడ్ఫ్రైడే విశిష్టత.. చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా...
- BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య
- Ram Charan, Samantha: రియల్ ఓజీ రామ్ చరణ్.. కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన సమంత
- కోటి రూపాయల పురుగు.. అతి ఖరీదైన కీటకంగా స్టాక్ బీటిల్
- Sundaram Master OTT: OTTకి వచ్చేసిన సుందరం మాస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- Good Health : ధ్యానం అంటే ఏంటీ.. ఎలా చేయాలి.. ఉపయోగాలు ఏంటీ..!
- Good Health: చింతగింజలతో ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు...
- Premalu Record Collections: తెలుగులో చరిత్ర సృష్టించిన ప్రేమలు.. టాప్ స్టార్స్ సైతం ఔట్