హైదరాబాద్ : తెలంగాణలో కొత్తగా 772 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. 1,10,141 శాంపిల్స్ను పరీక్షించగా వీటిలో 772 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయంది. కొవిడ్-19తో 7 మంది చనిపోయారని.. 748 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారని తెలిపింది. కొత్త కేసులతో కలుపుకుని రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,13,872కు చేరుకుందని.. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,472గా ఉందంది. రాష్ట్రంలో కొవిడ్తో ఇప్పటి వరకు మొత్తం 3,710 మంది చనిపోయారని తెలిపింది వైద్యారోగ్యశాఖ.
తెలంగాణలో కొత్తగా 772 కరోనా కేసులు
- తెలంగాణం
- July 8, 2021
లేటెస్ట్
- రాష్ట్రంలో పడిపోయిన ఆయిల్ సీడ్స్ సాగు
- సంగారెడ్డి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం
- అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. ఫ్లాట్ దగ్ధం
- ఇవి రాజ్యాంగాన్ని రక్షించే ఎన్నికలు : రాహుల్ గాంధీ
- నేను కృష్ణుడి గోపికను .. బీజేపీ ఎంపీ హేమ మాలిని ప్రకటన
- బీఆర్ఎస్ వాళ్లను పార్టీలో చేర్చుకోవద్దంటూ.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న కాంగ్రెస్ నేత
- హైదరాబాద్లోని జగద్గిరిగుట్టలో ఇద్దరు స్టూడెంట్లు మృతి
- ఈ నెల 23 న జేఎన్కే ఐపీఓ ఓపెన్
- ఇన్ఫోసిస్ లాభం రూ.7,696 కోట్లు .. క్యూ 4 లో 30 శాతం అప్
- 500 అడుగుల వరకు ఓకే.. వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన కేఆర్ఎంబీ
Most Read News
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- మామిడి ధర రూ.40వేలకు డమాల్
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- యాదగిరిగుట్టలో ఉత్తర్వులను తుంగలో తొక్కిన భద్రతా సిబ్బంది..
- Good Health: పెరుగు తినండి ..కానీ వీటిని కలిపి తిన్నారా.. యమ డేంజర్
- తప్పుడు వార్తలు చెబుతున్న యూట్యూబర్ అరెస్ట్
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- ఐపీఎల్ చరిత్రలో రోహిత్ మరో రికార్డు
- IPL 2024: అందమైన అభిమానిని చూసి కంట్రోల్ తప్పిన గిల్
- చరిత్ర సృష్టించిన శ్రీలంక.. ఆస్ట్రేలియా రికార్డు బ్రేక్