24 గంటల్లో 79,476 కేసులు..1069 మరణాలు

24 గంటల్లో 79,476 కేసులు..1069 మరణాలు

దేశంలో కరోనా ఉదృతి కొనసాగుతుంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 79,476 కేసులు నమోదవ్వగా..1069 మరణాలు చనిపోయారు. దీంతో  వీటితో కలిపి దేశంలో కరోనా కేసుల సంఖ్య 64,73,545 కు చేరగా..1,00,842 కే చేరింది. నిన్న ఒక్కరోజే 75,628 మంది కోలుకున్నారు.దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా నుంచి 54,27,707 కు చేరింది. ఇంకా 9,44,996 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న11,32,675 శాంపిల్స్ టెస్టు చేశారు. దీంతో అక్టోబర్ 2 నాటికి కరోనా  టెస్టుల సంఖ్య దేశంలో  7,78,50,403 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.