హైదరాబాద్, వెలుగు: బీజేపీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకు వస్తున్న ఆశావహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 4న ప్రారంభం కాగా.. నాలుగు రోజుల్లో మొత్తం 999 అప్లికేషన్లు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 333 వచ్చాయి. తాజాగా అప్లై చేసిన వాళ్లలో బోథ్ నుంచి మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వి.జైపాల్, ఎల్బీ నగర్ నుంచి కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు. మొదటి రోజున 182, రెండో రోజున 178, మూడో రోజున 306, నాలుగో రోజున 333 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 10 వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్లికేషన్లు ఇచ్చేందుకు వస్తున్న ఆశావహులతో బీజేపీ రాష్ట్ర కార్యాలయం సందడిగా మారింది.
బీజేపీ నుంచి పోటీకి.. నాలుగో రోజు 333 దరఖాస్తులు
- తెలంగాణం
- September 8, 2023
లేటెస్ట్
- బీఆర్ఎస్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ చిచ్చు
- MS Dhoni: 23 రోజులు.. 2100 KM ప్రయాణం.. ధోని కలిసేందుకు అభిమాని సాహసం
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- ఏపీలో మొత్తం పోలింగ్ 81.86 శాతం.. దేశంలోనే ఇప్పటి వరకు ఇదే టాప్
- జేసీ ప్రభాకర్ రెడ్డికి తీవ్ర అస్వస్థత.. ఆక్సిజన్ మాస్క్ తో ఆస్పత్రిలో చికిత్స
- కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తల్లి కన్నుమూత
- V6 DIGITAL 15.05.2024 AFTERNOON EDITION
- Vidya Vasula Aham Trailer: పెళ్ళాం పెళ్ళామే..పేకాట పేకాటే..ఫుడ్డుని బెడ్డుని గొడవలతో కలపకూడదు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- భూమి హద్దు గొడవ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి తీవ్రగాయాలు
Most Read News
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- T20 World Cup 2024: సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. జోస్యం చెప్పిన భారత మహిళా కెప్టెన్
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- రేషన్ షాప్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులు ఇస్తం: సీఎం రేవంత్ రెడ్డి