హైదరాబాద్
హైదరాబాద్లో హై అలర్ట్ : భారత్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీల క్రమంలో ఫుల్ సెక్యూరిటీ
కశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన తరుణంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర నిఘావర్గాల హెచ్చరికతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇంటెలిజెన్స్
Read Moreపాకిస్తాన్ బందీగా భారత జవాన్.. సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్ను బంధించిన పాక్
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్-పాక్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. భారత జవానును పాకిస్తాన్ బందీగ
Read Moreయుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయా?..అరేబియా జలాల్లోకి INS విక్రాంత్
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య సంబంధాలు పూర్తి చెడిపోయాయి. ఉగ్రదాడి వెనక పాకిస్తాన్ హస్తం ఉందని భారత్ మండిపడుతోంది. ప్రతికారం తీర్చుకుంటామని
Read Moreభారత్ Vs పాకిస్తాన్ వాణిజ్య యుద్ధం: రెండు దేశాల మధ్య ఎగుమతులు, దిగుమతుల లిస్ట్ ఇదే..
పహల్గాం ఉగ్రదాడి తదనంతర పరిణామాలు ఇండియా, పాక్ మధ్య యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేసుకుని పాక్ను భారత్ కోలుకోలేని దెబ
Read Moreభారత్తో పూర్తిగా తెగదెంపులు చేసుకున్న పాకిస్తాన్
సైన్యం సిద్ధం.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటం వాఘా బార్డర్ మూసేస్తున్నం, ఎయిర్ లైన్స్, సర్వీసులు క్లోజ్ ఇక్కడున్న ఇండియన్స్ 48 గంటల్లో వెళ్లి
Read Moreపాకిస్తానీలకు అన్ని వీసాలు రద్దు చేసిన భారత్..ఏప్రిల్ 27నుంచి అమలు
పాకిస్తానీలకు అన్ని వీసాలను భారత్ రద్దు చేసింది. ఏప్రిల్ 27 లోపు దేశం విడిచి వెళ్లాలని డెడ్ లైన్ విధించింది. మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటు
Read Moreటెర్రరిస్టులపై యుద్ధం మొదలుపెడుతున్నాం: ఫస్ట్ టైం ఇంగ్లీష్లో ప్రపంచానికి చెప్పిన మోదీ
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదులకు, వారిని ప్రోత్సహించేవారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రతి టెర
Read Moreజమ్మూకాశ్మీర్ టూరిస్టు స్పాట్లకు స్పెషల్ సెక్యూరిటీ
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జమ్మూకాశ్మీర్ లో సాధారణస్థితి, భద్రతను తిరిగి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఓ పక్కన టెర్రరిజంపై ఉక్కుపాద
Read Moreపహల్గాం ఉగ్రదాడిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం..పాకిస్తానే సూత్రధారి.. భద్రతా వైఫల్యం ఉంది
పహల్గాం ఉగ్రదాడికి పాకిస్తానే సూత్రధారి అని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించింది. ఉగ్రవాదులు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేందుకు హిందువులను ఉద్దేశప
Read Moreపహల్గాం అటాక్: టూరిస్టులకోసం ..కాశ్మీర్ (కత్రా)నుంచి ఢిల్లీకి స్పెషల్ ట్రైన్..
పహల్గామ్లోని బైసరన్ లోయలో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత టూరిస్టులు కాశ్మీర్ ను వదిలి వెళ్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివ
Read Moreబెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ఇష్యూ.. మెట్రో ఎండీకి హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఎండీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మెట్రో రైళ్లలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కు సంబంధించిన పూర్తి వి
Read Moreవరంగల్లో భారీగా మావోయిస్టులు లొంగుబాటు
వరంగల్: మావోయిస్టులు అడవులను వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. హన్మకొండ పోలీస్ కమిషనరేట్లో ఐజీ చంద
Read Moreవీళ్లు బరితెగించేశారు : కరాచీ తీరంలో మిస్సైల్ పరీక్షలు చేస్తున్న పాకిస్తాన్
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్ర దాడి తర్వాత.. ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం వె
Read More












