హైదరాబాద్
Good Health: డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏంతినాలి.. ఏం తినకూడదు..!
తిండిపైనే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కేవలం శారీరక ఆరోగ్యాన్నే కాదు మానసిక ఆరోగ్యాన్ని కూడా ఫుడ్ హ్యాబిట్సే డిసైడ్ చేస్తాయి. సంతోషం, బాధ, కోపం, డిప్రెషన్
Read Moreయూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా.. అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గర ఉద్రిక్తత..
తెలంగాణలో యూరియా కొరతపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. శనివారం ( ఆగస్టు 30 ) అసెంబ్లీ సమావేశాల అనంతరం బషీర్ బాగ్ లోని అగ్రికల్చర్ కమిషనరేట్ ఎద
Read Moreకుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి..
శనివారం ( ఆగస్టు 30 ) చిత్తూరు జిల్లా కుపంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు సీఎం చంద్రబాబు. కుప్పం మండలం
Read MoreWeekend Special : ఈ వారం ముత్యాల బిర్యానీ టేస్ట్ చేద్దామా.. దీని చరిత్ర ఏంటో తెలుసుకుందామా..!
హైదరాబాద్ బిర్యానీ లాగానే.. టేస్టీ అండ్ పాపులర్ బిర్యానీలు మన దేశంలో ఇంకా చాలానే ఉన్నాయి. వరల్డ్ వైడ్ ఫేవరెట్ అయిన అలాంటి కొన్ని బిర్యానీల గురించి తెల
Read Moreజపాన్ ప్రధానితో బుల్లెట్ రైలులో సెండాయ్ చేరుకున్న ప్రధాని మోడీ..!
ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల జపాన్ పర్యటనలో ఉన్నారు. 15వ భారత్-జపాన్ వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు మోడీ జపాన్ వెళ్లారు. రెండు దేశ
Read Moreఅసెంబ్లీ ముందుకు కాళేశ్వరం ఫుల్ రిపోర్టు!
బీఆర్ఎస్ను కార్నర్ చేసేలా అన్ని ఆధారాలతో ప్రభుత్వం సన్నద్ధం హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఫుల్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్ల
Read Moreప్రజల తరుపున మాట్లాడని వ్యక్తికి పదవి ఎందుకు.. కేసీఆర్ రాజీనామా చేయాలి: ఎమ్మెల్సీ విజయశాంతి
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, ఎమెల్సీ విజయశాంతి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శనివారం (ఆగస్ట్
Read Moreవినాయక నిమజ్జనం.. పూజా విధానం.. పాటించాల్సిన నియమాలు ఇవే..!
దేశ వ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 6 వ తేదీన గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. &
Read Moreహైదరాబాద్ లో కటౌట్ల కల్చర్ తెచ్చింది గోపీనాథే : కేటీఆర్
శనివారం ( ఆగస్టు 30 ) తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతికి సంతాపం తెలిపింది సభ. ఇవాళ ఉదయం 10 :30 నిమిషాలకు
Read Moreఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్రావు గెలుపు ...ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు ..విక్రమ్రావుపై 33 ఓట్లు మెజార్టీ
విక్రమ్రావుపై 33 ఓట్లు మెజార్టీ భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు కాసిపేట, వెలుగు: మంచిర్యాల జిల్లా కాసిపేట మండల
Read More93% సర్కారుబడుల్లో కరెంట్ సౌకర్యం..1814 బడుల్లో సోలార్ ప్యానెల్స్ ..యూడైస్ ప్లస్ నివేదికలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని దాదాపు అన్ని సర్కారు స్కూళ్లలో కరెంట్ సౌకర్యం ఉంది. మొత్తం 93శాతం బడుల్లో ఎలక్ర్టిసిటీ ఫంక్షనింగ్లో ఉంది. కేంద్ర విద్
Read Moreపింఛన్ల పంపిణీ స్పీడప్
పోస్ట్ మాస్టర్లకు 5జీ మొబైల్ ఫోన్లు, ఎల్1 ఫింగర్ ప్రింట్ మెషీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క.. రాష్ట్రవ్యాప్తంగా 6,300 మందికి అందజేత
Read Moreమంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్కు గ్రీన్ సిగ్నల్.. ఫలించిన MP వంశీ పోరాటం
మంచిర్యాల: మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ట్రైన్ హాల్టింగ్కు రైల్వే గ్రీన్ సిగ్నల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇక నుంచి మంచిర్యాల
Read More












