హైదరాబాద్
కంటోన్మెంట్లో ట్రాఫిక్ సమస్యకు చెక్..ఆల్టర్నేట్ రోడ్లకు లైన్ క్లియర్
మిలటరీ అడిగిన 360 ఎకరాలు ఇచ్చేందుకు సర్కారు రెడీ త్వరలోనే రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మించనున్న బల్దియా మారేడుపల్
Read Moreబీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీదే
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి: బీసీ సంఘాలు అఖిలపక్ష నేతలను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచన సోమాజ
Read Moreబస్పాస్ చార్జీలను తగ్గించాలని...బస్భవన్ను ముట్టడించిన ఏబీవీపీ
సజ్జనార్ బయటికి రావాలంటూ నినాదాలు నాయకులను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్,వెలుగు: పెంచిన బస్ పాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ
Read Moreమంత్రి సీతక్కను కలిసిన పంచాయతీ కార్యదర్శులు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సెక్రటేరియెట్ లో కలిశారు. కార్యద&
Read Moreహ్యామ్ లో 18,472 కి.మీ. పంచాయతీ రోడ్ల అభివృద్ధి : మంత్రి సీతక్క
మొదటి విడతలో 7,947 కి.మీ. నిర్మాణం: మంత్రి సీతక్క 15 రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హ్యామ్(హైబ్రి
Read Moreఎంపీ బండి సంజయ్పై కేసు కొట్టివేత
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ బండి సంజయ్కి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లం
Read Moreబోనాల పండుగకు రూ. 20 కోట్లు..గోల్కొండలో జరిగిన రివ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్
మెహిదీపట్నం, వెలుగు : బోనాల పండుగకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 2
Read Moreలోకల్ బాడీ ఎన్నికలకు ముందే.. డీసీసీ అధ్యక్షుల భర్తీ?
పీసీసీ అబ్జర్వర్లు పంపిన నివేదిక ఆధారంగా ఎంపిక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యం హైదరాబాద్, వెలుగు:
Read Moreఆహారంలో నాణ్యత పాటించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
హరిత హోటల్స్ నిర్వాహకులకు మంత్రి జూపల్లి ఆదేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ ఆకస్మిక తనిఖీ హైదరాబాద్, వెలు
Read Moreరెండో రోజు 3 ఎకరాల వరకు రైతుభరోసా.. మంగళవారం (జూన్ 17) రూ.1,551.89 కోట్లు విడుదల
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధ
Read Moreకాంగ్రెస్ ఉచిత బస్సు ఒక్కటే అమలు చేస్తున్నది : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ
బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు గడిచిన 18 నెలల కాలంలో కేవలం మహిళలకు మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉ
Read Moreకలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు.. గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు
ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ ఇప్పటికే భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు జిల్లాస్థాయిలోనే అస
Read Moreసైబర్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.14.50 కోట్లు స్వాధీనం
ముఠాపై 178 కేసులు..అందులో 74 మన రాష్ట్రంలోనే 37 మంది నిందితుల్లో18 మంది తెలంగాణ వాసులు హైదరాబాద్సిటీ, వెలుగు: తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్
Read More












