హైదరాబాద్

ఢిల్లీలో కాంగ్రెస్ నేతల బిజీబిజీ.. రాహుల్తో మైనంపల్లి భేటీ

ఢిల్లీలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు బిజీబిజీగా ఉన్నారు. రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, ఆయన కుమారుడు రోహిత్, వేముల వీరేశం,

Read More

హుస్సేన్‌సాగర్‌ వద్ద బారులుతీరిన గణేష్ విగ్రహాలు

గ్రేటర్ హైదరాబాద్ లో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం బారులుతీరాయి. తెలుగుతల్లి ఫ

Read More

భారీగా తగ్గిన బంగారం ధర.. అదే బాటలో వెండి ధరలు

గోల్డ్ కొనాలకునే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఈ మధ్య ఎన్నడూ లేనంతగా బంగారం ధర ఒక్కరోజులోనే పడిపోయింది. దీంతో వరుసగా 3 రోజులుగా గోల్డ

Read More

గణేష్ నిమజ్జనంలో ఆకతాయిల వీరంగం.. కుటుంబంపై దాడి

హైదరాబాద్: వనస్థలిపురం పరిధిలోని మన్సూరాబాద్ పెద్ద చెరువు దగ్గర ఆకతాయిలు వీరంగం సృష్టించారు. గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న కుటుంబంపై దాడికి చేశారు. బై

Read More

పాలమూరు ప్రాజెక్ట్‌ ఓపెనింగ్​ పెద్ద మోసం : డీకే అరుణ

మహబూబ్‌‌నగర్ అర్బన్, వెలుగు : పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం పెద్ద మోసం, దగా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అ

Read More

చార్మినార్ దగ్గర ముగిసిన గణేష్ శోభాయాత్ర

గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలివెళ్తున్నాయి. గణేష్ నిమజ్

Read More

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో అపశృతులు

హైదరాబాద్ : గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద ఓ వ్యక్తి లారీ కింద పడి చనిపోయాడు. గణేష్ విగ్రహం నిమజ్జనం చేయడానికి వచ్చిన వ్

Read More

ఎవరెన్ని కుట్రలు చేసినా..తెలంగాణలో బీజేపీదే అధికారం : పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని ఆ పార్టీ తమిళనాడు కో ఇన్​చార్జ్​, మాజీ ఎమ్మెల్

Read More

వినాయక నిమజ్జన వేడుకలో అపశృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం నెలకొంది. పోచారం గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలో ట్రాక్టర్ ట్రాలీ కిందపడి తొమ్మిది సంవత్సరాల బాలుడు మృతి

Read More

రోడ్ల రిపేర్లకు నిధులేవి? వర్షాలతో రోడ్లు, బ్రిడ్జిలు డ్యామేజ్

రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్ల నష్టం  మరమ్మతులకు ప్రపోజల్స్ పంపిన ఆఫీసర్స్  అసెంబ్లీలోనూ 60 మంది ఎమ్మెల్యేల ప్రస్తావన   

Read More

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరు అరెస్ట్

చందానగర్, వెలుగు: గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఇద్దరిని శేరిలింగంపల్లి ఎక్సైజ్, శంషాబాద్ డ్రగ్ టాస్క్ ఫోర్స్(డీటీఎఫ్) పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలిం

Read More

అమెరికాలో గుండెపోటుతో.. హైదరాబాద్ విద్యార్థి మృతి

సికింద్రాబాద్,వెలుగు: ఎమ్మెస్ చదివేందుకు అమెరికా వెళ్లిన సిటీకి చెందిన విద్యార్థి గుండెపోటుతో చనిపోయాడు. మల్కాజిగిరి పరిధి  మారుతినగర్​కు చెందిన

Read More

రాచకొండలో ప్రశాంతంగా శోభాయాత్ర

సికింద్రాబాద్, వెలుగు:  గణనాథుల శోభాయాత్ర రాచకొండ పరిధి​లో ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నెమ్మదిగా సాగగా.. సాయంత్రం 6 గంటల

Read More