లేటెస్ట్
మున్సిపాలిటీ వైస్ చైర్మన్గా వెంకన్న
మహబూబాబాద్ అర్బన్, వెలుగు : మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా మార్నేని వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో అలివేలు తెలిపారు. మంగళవారం
Read Moreమల్లన్న పదో ఆదివారం ఆదాయం రూ.43,76,829
కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో ఆదివారం ఆదాయం రూ.43,76,829 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.
Read Moreహమీలు నెరవేర్చని కాంగ్రెస్కు ఓట్లడిగే హక్కు లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి బాల్కొండ, వెలుగు : వంద రోజుల్లో హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను ఓట్లడి
Read Moreమంత్రిని పొన్నం ప్రభాకర్ కలిసిన గౌడ సంఘం ప్రతినిధులు
కొమురవెల్లి, వెలుగు: రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కొమురవెల్లి మండల గౌడ
Read Moreమద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు
అమ్రాబాద్, వెలుగు: మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. రూ.16,09,351 నగదు, 1,650 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో
Read Moreమదన్రెడ్డితో హరీశ్రావు భేటీ
కౌడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన నర్సాపూర్మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున
Read Moreబెల్లాల్ చెరువులోకి నీటిని విడుదల చేయాలి
ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి బోధన్, వెలుగు : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పి.సుదర
Read Moreఘోర ప్రమాదం..రెండు లారీలు ఢీ.. డ్రైవర్ స్పాట్ లోనే మృతి
హనమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ స్పాట్ డెడ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా హసన్
Read Moreబాబా ఆలయ హుండీ లెక్కింపు
నిజామాబాద్ రూరల్, వెలుగు : నగర శివారులోని మాధవనగర్లోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
Read Moreవరి ధాన్యం కొనుగోలుకు చర్యలు: కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్, వెలుగు: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే చెప్పారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట
Read Moreపెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా
ఆసిఫాబాద్, వెలుగు: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఐఎన్ టీయూసీ అధ్వర్య
Read Moreడీసీసీబీ చైర్మన్గా కుంట రమేశ్ రెడ్డి
సింగిల్ నామినేషన్తో ఎన్నిక ఏకగ్రీవం కాంగ్రెస్ ఖాతాలోకి జిల్లా కీలక పదవి ఖాళీగా వైస్ చైర్మన్ పోస్టు నిజామాబాద్, వెలుగు : జిల్లా
Read Moreజగిత్యాలలో భూ వివాదం .. ఒకరు ఆత్మహత్య, మరొకరు హత్య
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో దారుణం జరిగింది. భూవివాదానికి రెండు ప్రాణాలు బలైపోయాయి. కమలాపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పులి లక్ష్మయ
Read More











