లేటెస్ట్

కిక్కిరిసిన ఖైరతాబాద్.. పెద్ద గణేశ్ దర్శనానికి కిలోమీటర్ల మేర క్యూ

ఖైరతాబాద్  పెద్ద గణేశ్ దర్శనానికి ఆదివారం భక్తులు కిలోమీటర్ల మేర క్యూ కట్టారు. ఈసారి ఒకే సండే రావడంతో  ఒక్కసారిగా పోటెత్తడంతో క్యూలైన్లు నిం

Read More

ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య

ఫోన్ కొనివ్వలేదని యువకుడి ఆత్మహత్య జగద్గిరిగుట్టలో ఘటన జీడిమెట్ల, వెలుగు : కొత్త సెల్‌‌‌‌ ఫోన్ కొనివ్వలేదన్న మనస్తా

Read More

రియల్ బిజినెస్​ 111 జీవో ఎత్తివేత: పీపుల్స్ సైంటిఫిక్​ కమిటీకోసమే

అభివృద్ధి అంటే అర్బనైజేషన్ ఒక్కటే కాదు - జంట రిజర్వాయర్లను ‘లివింగ్​ బీయింగ్’గా పరిగణించాలి ‌‌గ్రీన్​జాబ్స్​క్రియేట్ చేయాల

Read More

ఇటలీలో గోపీచంద్, శ్రీనువైట్ల మూవీ స్టార్ట్

గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ఇటీవల కొత్త చిత్రం ప్రారంభమైంది. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌&

Read More

అసెంబ్లీ టికెట్ బీసీలకే ఇవ్వాలి.. డీసీసీ ఆఫీసు ముందు బీసీ నాయకుల ధర్నా

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: మహబూబ్ నగర్ అసెంబ్లీ టికెట్ బీసీలకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ  కాంగ్రెస్ బీసీ నాయకులు,  బీసీ సంఘాల నాయకులు

Read More

అధికారంలోకి వస్తే.. విద్య, వైద్యం, విద్యుత్ ఫ్రీ : సోమనాథ్ భారతి

ముషీరాబాద్,వెలుగు : తెలంగాణలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే విద్య, వైద్యం, విద్యుత్ ఉచితంగా అందిస్తామని ఆ పార్టీ ఢిల్లీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్​చా

Read More

ఇటుకల చాటున గంజాయి తరలింపు

నస్పూర్/కోల్​బెల్ట్, వెలుగు : ఇటుకల చాటున అక్రమంగా రవాణా చేస్తున్న 5 క్వింటాళ్ల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ట్రాక్టర్​బోల్తా పడడంతో ఈ అక్

Read More

మూసీ, ఈసా నదులపై ..నాలుగు లేన్‌‌ల బ్రిడ్జిలు

రూ.168  కోట్లతో నిర్మాణానికి హెచ్ఎండీఏ  సన్నాహాలు                         &nb

Read More

మహిళల అక్షరాస్యత పెంచాలి : బండారు దత్తాత్రేయ

ముషీరాబాద్,వెలుగు: మహిళల అక్షరాస్యత పెంచినప్పుడే దేశంతో పాటు సమాజం అభివృద్ధి చెందుతుందని హర్యానా  గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. మహిళ ఎక

Read More

నల్లగొండ రెడ్డి రాజకీయాలకు .. బలైతున్న బీసీ లీడర్లు

బీఆర్ఎస్​లో బీసీలు గెలుస్తున్నా  కాంగ్రెస్​లో అపజయాలు బీసీ నేతల ఓటమి వెనుక అదృశ్య ‘హస్తాలు’ రూలింగ్​ పార్టీలో సిట్టింగుల పైనా

Read More

వర్గీకరణ లేని మహిళా బిల్లుతో బీసీ కులాలకు అన్యాయం

76 ఏండ్ల ప్రజాస్వామ్య దేశంలో ఓబీసీ కులాల్లోని సుమారు 2400 కులాలకు అసెంబ్లీ,  లోక్​సభల్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి నేటికీ ఉన్నది. ఉత్తరాదిన ప్ర

Read More

ఆఫీసర్లు ఉండట్లేదు!.. ఎన్నికల బిజీలో జీహెచ్ఎంసీ అధికారులు

కమిషనర్ నుంచి  కిందిస్థాయి సిబ్బంది దాకా..  ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదు సర్కిల్​ ఆఫీసుల్లో మ్యుటేషన్లు కూడా చేయట్లేదు పనులు చ

Read More

న్యాయం చేయాలంటూ ప్రగతి భవన్ ముట్టడికి టీచర్ల యత్నం

బషీర్ బాగ్, వెలుగు: న్యాయం చేయాలంటూ జీవో 317 బాధిత టీచర్లు ఆదివారం ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. 317 జీవో కారణంగా త

Read More