లేటెస్ట్

మున్సిపాలిటీ వైస్​ చైర్మన్​గా వెంకన్న

మహబూబాబాద్ అర్బన్, వెలుగు :  మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ గా మార్నేని వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీవో అలివేలు తెలిపారు. మంగళవారం

Read More

మల్లన్న పదో ఆదివారం ఆదాయం రూ.43,76,829

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో ఆదివారం ఆదాయం రూ.43,76,829 వచ్చినట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.

Read More

హమీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓట్లడిగే హక్కు లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి 

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి  బాల్కొండ, వెలుగు : వంద రోజుల్లో హామీలు నెరవేర్చని కాంగ్రెస్‌కు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలను ఓట్లడి

Read More

మంత్రిని పొన్నం ప్రభాకర్ కలిసిన గౌడ సంఘం ప్రతినిధులు

కొమురవెల్లి, వెలుగు: రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ను మంగళవారం హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో కొమురవెల్లి మండల గౌడ

Read More

మద్దిమడుగు ఆంజనేయస్వామి ఆలయ హుండీ లెక్కింపు

అమ్రాబాద్, వెలుగు: మద్దిమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం హుండీ లెక్కించారు. రూ.16,09,351 నగదు, 1,650 గ్రాముల మిశ్రమ వెండి వచ్చినట్లు ఈవో

Read More

మదన్​రెడ్డితో హరీశ్​రావు​ భేటీ

కౌడిపల్లి, వెలుగు: బీఆర్ఎస్​కు చెందిన నర్సాపూర్​మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్​రెడ్డి కాంగ్రెస్​లోకి  వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వస్తున

Read More

బెల్లాల్‌ చెరువులోకి నీటిని విడుదల చేయాలి

    ఎమ్మెల్యే పి.సుదర్శన్​ రెడ్డి బోధన్​, వెలుగు : వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పి.సుదర

Read More

ఘోర ప్రమాదం..రెండు లారీలు ఢీ.. డ్రైవర్ స్పాట్ లోనే మృతి

హనమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొనడంతో ఓ డ్రైవర్ స్పాట్ డెడ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే హనుమకొండ జిల్లా హసన్

Read More

బాబా ఆలయ హుండీ లెక్కింపు

నిజామాబాద్ రూరల్,  వెలుగు : నగర శివారులోని మాధవనగర్‌‌లోని ప్రముఖ సాయిబాబా ఆలయంలో మంగళవారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

Read More

వరి ధాన్యం కొనుగోలుకు చర్యలు: కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రబీ సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే చెప్పారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట

Read More

పెండింగ్ వేతనాలు చెల్లించాలని ధర్నా

ఆసిఫాబాద్, వెలుగు: మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల మూడు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఐఎన్ టీయూసీ అధ్వర్య

Read More

డీసీసీబీ చైర్మన్​గా కుంట రమేశ్ రెడ్డి

సింగిల్​ నామినేషన్​తో ఎన్నిక ఏకగ్రీవం కాంగ్రెస్​ ఖాతాలోకి జిల్లా కీలక పదవి ఖాళీగా వైస్​ చైర్మన్​ పోస్టు  నిజామాబాద్​, వెలుగు : జిల్లా

Read More

జగిత్యాలలో భూ వివాదం .. ఒకరు ఆత్మహత్య, మరొకరు హత్య

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ లో దారుణం జరిగింది. భూవివాదానికి రెండు ప్రాణాలు బలైపోయాయి. కమలాపూర్ గ్రామానికి చెందిన అన్నదమ్ములు పులి లక్ష్మయ

Read More