లేటెస్ట్

స్వదేశానికి ఎన్టీఆర్.. అభిమానుల ఘన స్వాగతం

మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ‘ఆస్కార్‌’ అవార్డ్స్ వేడుకకు దేశం తరపు నుంచి వెళ్లిన ఆర్ఆర్ఆర్ మూవీ టీం ఒక్కొక్కరుగా స

Read More

రాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం

రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు  40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాలవికాస ఫౌండే

Read More

TSPSC Paper Leak : బీజేవైఎం నేతలపై కేసు నమోదు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భ

Read More

పెద్దమనుషులు ఫైన్ వేశారని మహిళ ఆత్మహత్య

పెద్దమనుషులు పంచాయతీ చేసి జరిమాన విధించారని మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండాలో చోటుచేస

Read More

గడ్డపారతో ఏటీఎం చోరీకి యత్నించి పరార్

ఇద్దరు దుండగులు ఏటీఎం చోరీకి యత్నించి  విఫలమయ్యారు. గడ్డపారతో ఏటీఎంను బద్దలు  కొడుతుండగా స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో అక్కడి నుంచి

Read More

హరీష్ రావు పర్యటన .. బీజేపీ నేతల అరెస్ట్

మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అంతకుముందు ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్ల

Read More

ఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం..9 దాటితే నో ఎంట్రీ

9 దాటితే నోఎంట్రీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్  ఎగ్జామ్స్  ప్రారంభం అయ్యాయి.  ఉదయం 9 నుంచి

Read More

పెంపుడు కుక్కతో వచ్చి చిక్కుల్లో పడ్డ ప్రధాని

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కారులో సీటు బెల్టు ధరించకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఆయన.. మరోసారి తన పెంపుడు కు

Read More

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై యువకుల దాడి

మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసులపై దాడి చేశాడు.  ఈ ఘటన జగిత్యాల జిల్లాలో  మార్చి 14న రాత్రి జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా జగి

Read More

లాభాల బాటలో ఎయిర్​లైన్స్​ కంపెనీలు, ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్లు

వెలుగు బిజినెస్​ డెస్క్​: రెండేళ్ల కష్టాల తర్వాత ఎయిర్​లైన్స్​ కంపెనీలు, ఎయిర్​పోర్ట్​ ఆపరేటర్లు లాభాల బాటలోకి నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రయ

Read More

రెండేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిన హోల్​సేల్​ ధరలు

న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నా, తయారు చేసిన వస్తువులు, ఇంధనం, కరెంటు రేట్లు తగ్గడంతో ఈ జనవరిలో టోకు ధరల ఆధారిత ఇన్​ఫ్లేషన్​ రెండేళ్ల

Read More

మోటరోలా  మోటో జీ73 స్మార్ట్​ఫోన్​ ఇండియా మార్కెట్లో విడుదల

మోటరోలా  మోటో జీ73 స్మార్ట్​ఫోన్​ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఇది  8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్‌తో వస్తుంది.  ధర రూ.19 వేలు.

Read More

బహుజన రాజ్యాధికారమంటే.. కాన్షీరామ్​ను చదవాలి

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే, ఆయన వారసత్వా

Read More