లేటెస్ట్
స్వదేశానికి ఎన్టీఆర్.. అభిమానుల ఘన స్వాగతం
మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ‘ఆస్కార్’ అవార్డ్స్ వేడుకకు దేశం తరపు నుంచి వెళ్లిన ఆర్ఆర్ఆర్ మూవీ టీం ఒక్కొక్కరుగా స
Read Moreరాష్ట్రంలో మరోసారి ఐటీ దాడుల కలకలం
రాష్ట్ర వ్యాప్తంగా మరో సారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ తో పాటు 40 చోట్ల ఒకేసారి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బాలవికాస ఫౌండే
Read MoreTSPSC Paper Leak : బీజేవైఎం నేతలపై కేసు నమోదు
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఇటీవల హైదరాబాద్ లోని టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేవైఎం నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భ
Read Moreపెద్దమనుషులు ఫైన్ వేశారని మహిళ ఆత్మహత్య
పెద్దమనుషులు పంచాయతీ చేసి జరిమాన విధించారని మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం దుబ్బ తండాలో చోటుచేస
Read Moreగడ్డపారతో ఏటీఎం చోరీకి యత్నించి పరార్
ఇద్దరు దుండగులు ఏటీఎం చోరీకి యత్నించి విఫలమయ్యారు. గడ్డపారతో ఏటీఎంను బద్దలు కొడుతుండగా స్థానికులు గమనించి కేకలు వేశారు. దీంతో అక్కడి నుంచి
Read Moreహరీష్ రావు పర్యటన .. బీజేపీ నేతల అరెస్ట్
మంత్రి హరీష్ రావు మంచిర్యాల జిల్లా పర్యటన నేపథ్యంలో బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అంతకుముందు ఆయన పర్యటనను అడ్డుకుంటామని బీజేపీ జిల్ల
Read Moreఇంటర్ ఎగ్జామ్స్ ప్రారంభం..9 దాటితే నో ఎంట్రీ
9 దాటితే నోఎంట్రీ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ ప్రారంభం అయ్యాయి. ఉదయం 9 నుంచి
Read Moreపెంపుడు కుక్కతో వచ్చి చిక్కుల్లో పడ్డ ప్రధాని
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల కారులో సీటు బెల్టు ధరించకుండా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ఆయన.. మరోసారి తన పెంపుడు కు
Read Moreమద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై యువకుల దాడి
మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసులపై దాడి చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో మార్చి 14న రాత్రి జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా జగి
Read Moreలాభాల బాటలో ఎయిర్లైన్స్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు
వెలుగు బిజినెస్ డెస్క్: రెండేళ్ల కష్టాల తర్వాత ఎయిర్లైన్స్ కంపెనీలు, ఎయిర్పోర్ట్ ఆపరేటర్లు లాభాల బాటలోకి నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి వల్ల ప్రయ
Read Moreరెండేళ్ల కనిష్ట స్థాయికి తగ్గిన హోల్సేల్ ధరలు
న్యూఢిల్లీ: ఆహార వస్తువుల ధరలు ఎక్కువగానే ఉన్నా, తయారు చేసిన వస్తువులు, ఇంధనం, కరెంటు రేట్లు తగ్గడంతో ఈ జనవరిలో టోకు ధరల ఆధారిత ఇన్ఫ్లేషన్ రెండేళ్ల
Read Moreమోటరోలా మోటో జీ73 స్మార్ట్ఫోన్ ఇండియా మార్కెట్లో విడుదల
మోటరోలా మోటో జీ73 స్మార్ట్ఫోన్ను ఇండియా మార్కెట్లో విడుదల చేసింది. ఇది 8జీబీ+128జీబీ కాన్ఫిగరేషన్తో వస్తుంది. ధర రూ.19 వేలు.
Read Moreబహుజన రాజ్యాధికారమంటే.. కాన్షీరామ్ను చదవాలి
అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన జీవితం చివరి వరకు కృషి చేస్తే, ఆయన వారసత్వా
Read More












