లేటెస్ట్
RRR: విదేశీ గడ్డపై ఆర్ఆర్ఆర్ కు మరో ప్రతిష్టాత్మక అవార్డ్
బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లు సృష్టించిన ఆర్ఆర్ఆర్ కు అవార్డ్ ల పంట పండుతోంది. ఇటీవలే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్న ఈ మూవీకి
Read Moreశిల్పారామానికి క్యూ కట్టిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాద్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హైటెక్ సిటీలోని శిల్పారామానికి జనాలు క్యూ కడుతున్నారు. శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస
Read Moreవన్డే సిరీస్ను కైవసం చేసుకున్న భారత్
టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శన&z
Read Moreదేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అవసరం: మంత్రి జగదీష్ రెడ్డి
ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తర
Read Moreభారీ ఉగ్ర కుట్ర భగ్నం.. ఇద్దరు టెర్రరిస్టులు అరెస్టు
దేశ రాజధాని ఢిల్లీలో స్పెషల్ సెల్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. జహంగీర్పురి నుండి జనవరి 12న ఇద్దరు
Read Moreకేంద్రం వైఖరి రాష్ట్రానికి శాపంగా మారింది : ఎర్రబెల్లి
కేంద్రం అనుసరిస్తున్న మొండి వైఖరి రాష్ట్రానికి శాపంగా మారిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మోడీ సర్కారు ఉపాధి హామీ నిధులను పేద ప్రజలకు
Read Moreశ్రీలంక టార్గెట్ 391
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టపోయి 390 పరుగులు చేసింది. శ్రీలంకకు 391 పరుగుల టార్
Read Moreమూడో వన్డేలో కోహ్లీ150 పరుగులు
కేరళలోని తిరువునంపురంలో శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ నుంచి పరుగుల వరద పారుతోంది. స్పిన్,ఫాస్ట్ అనే తేడా లేకుండా లంక
Read Moreముకర్రమ్ ఝా మరణంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం.. ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ మనుమడు ముకర్రమ్ ఝా మరణం పట్ల సీఎం కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ
Read Moreప్రధాని సీటు ఖాళీగా లేదు : ధర్మేంద్ర ప్రధాన్
ప్రధాని అయ్యేందుకు మమతా బెనర్జీకి అన్ని అర్హతలు ఉన్నాయన్న ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చేసిన వ్యాఖ్యలకు ధర్మేంద్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. దేశం
Read Moreరెండ్రోజుల పాటు బీజేపీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్
దేశ రాజధాని ఢిల్లీలో రేపట్నుంచి రెండు రోజుల పాటు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగనున్నారు. పీఎం మోడీ, హోం మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ
Read Moreమూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ
రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో సెంచరీ చేరింది. శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో విరాట్ వీర విహారం చేశాడు. లంక బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించా
Read More













