ఖమ్మంలో ఈనెల 18న జరగనున్న సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలన్నారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అవసరమని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నారని జగదీష్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులతో పాటు దేశంలోని మరికొంతమంది నాయకులందరూ హజరవుతారని ఆయన స్పష్టం చేశారు.
దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర అవసరం: మంత్రి జగదీష్ రెడ్డి
- హైదరాబాద్
- January 15, 2023
లేటెస్ట్
- A1గా చంద్రబాబు, A2గా లోకేష్.. కేసు నమోదు చేసిన సీఐడీ...
- పదేండ్లలో రాష్ట్రానికి బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదు : వివేక వెంకట్వామి
- వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత
- అధికారంలోకి వస్తే దేశమంతా తెలంగాణ హామీలు అమలు : రాహుల్ గాంధీ
- ఆడబిడ్డకు ఎంపీగా ఛాన్స్ ఇవ్వండి: సీఎం రేవంత్ రెడ్డి
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్