లేటెస్ట్
ఏటా 10 లక్షల ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నం : కిషన్ రెడ్డి
ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వందే భారత్ రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి సీఎ
Read Moreసిలిండర్పై అదనంగా వసూలు..రూ.లక్ష పరిహారం
ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వినియోగదారుడికి ఓ గ్యాస్ ఏజెన్సీ రూ.లక్ష పరిహారం చెల్లించాలని ఫోరం బెంజ్ తీర్పు వెలువరించింది. గ్యాస్ సిలిండర
Read Moreవీరయ్య విజయం కార్మికులది: చిరంజీవి
వాల్తేరు వీరయ్య విజయంతో తనకు మాటలు రావడం లేదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. చిరు నటించిన వాల్తేరు వీరయ్య సినిమా నిన్న థియేటర్లలో గ్రాండ్గా విడుద
Read Moreమనీష్ సిసోడియా ఆఫీసులో మళ్లీ సీబీఐ సోదాలు
సీబీఐ తన ఆఫీసులో మరోసారి సోదాలు నిర్వహించిందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. అయితే తనిఖీల్లో ఏమీ దొరకలేదని ట్వీట్ చేశారు.
Read Moreచంద్రబోస్ సరస్వతి పుత్రుడు : చిరు
సినీగేయ రచయిత చంద్రబోస్ ను మెగాస్టార్ చిరంజీవి సన్మానించారు. చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటకు ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో ఆయనను సత్కరించారు
Read Moreవచ్చే ఎన్నికల్లో బీజేపీకి 50 సీట్లు తగ్గొచ్చు : శశి థరూర్
2024 లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గుతాయని.. 2019 విజయాన్ని పునరావృతం
Read Moreచైనా మాంజా అమ్ముతున్న దుకాణాలపై పోలీసుల దాడులు
చైనా మాంజాలు అమ్ముతున్న షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. రాచకొండ సీపీ ఆదేశాల మేరకు మీర్ పేటలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. మాంజా క
Read Moreనితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు
మహారాష్ట్ర : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం నాగ్పూర్ లోని కార్యాలయానికి రెండు సార్లు ఫోన్ చేసిన ఆగంతకులు బాంబు ఉన
Read Moreఉప్పల్ మ్యాచ్ : రేపట్నుంచి ప్రాక్టీస్ చేయనున్న న్యూజిలాండ్ టీం
హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం మరోసారి అంతర్జాతీయ మ్యాచ్కు వేదికగా మారింది. ఈ నెల 18న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్
Read Moreఅన్స్టాపబుల్ 2.. త్వరలో పవర్ స్ట్రోమ్ లోడింగ్
బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సందడి చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన మోషన్ పో
Read Moreవిద్వేషాలను ప్రోత్సహించే యాంకర్లపై ఎందుకు చర్యలు తీసుకోరు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వార్తల ప్రసారంలో ఛానళ్ల తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. కొన్ని విషయాల్లో అవి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ సమాజాన్ని చీలుస్త
Read Moreపుష్పను దాటేసిన వీరసింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 12న విడుదలైన ఈ మూవీ చూసేందుకు అభ
Read Moreఖమ్మం సభ బీఆర్ఎస్ భవిష్యత్తును నిర్ణయిస్తది : మంత్రి సత్యవతి
ఖమ్మం బహిరంగ సభ బీఆర్ఎస్ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఈ నెల 18 న ఖమ్మంలో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభపై మాట్లాడిన మంత
Read More













