లేటెస్ట్
‘హాత్ సే హాత్ జోడో’ సమావేశానికి సీనియర్ల రాకపై ఉత్కంఠ
ఏఐసీసీ పిలుపుమేరకు కాసేపట్లో గాంధీభవన్లో ‘హాత్ సే హాత్ జోడో’ సన్నాహక సమావేశం జరగనుంది. రేవంత్ అధ్యక్షతన జరుగనున్న ఈ మీటింగ
Read Moreలోన్ తీసుకున్న మహిళ చనిపోతే రుణమాఫీ : ఎర్రబెల్లి
హైదరాబాద్: స్వయం సహాయక బృందాల్లో రూ.3 లక్షల వరకు లోన్ తీసుకున్న మహిళలు దురదృష్టవశాత్తూ చనిపోతే వారి రుణాలను మాఫీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్
Read Moreజనవరి 1 నుంచి నుమాయిష్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్
కరోనా వల్ల రెండేళ్లు వాయిదా పడిన నుమాయిష్ సందడి మళ్లీ మొదలు కానుంది. జనవరి 1 నుంచి 45 రోజుల పాటు జరగనుంది. దేశంలో జరిగే అతి పెద్ద ఎగ్జిబిషన
Read Moreబహుజన రాజ్యాధికారం సాధించడమే ధ్యేయం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణలో బహుజన రాజ్యాధికారం సాధించడమే తన ధ్యేయమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దొరల రాజ్యం పోయి బహుజనుల రాజ్యం ఏర్పడే వరకు పోరాటం చేస్తానని చెప్పార
Read Moreఏడాది పూర్తి చేసుకున్న పుష్ప..సెలబ్రేట్ చేసుకున్న చిత్ర బృందం
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్', దర్శకుడు 'సుకుమార్' కాంబినేషన్ లో రూపొందిన ‘పుష్ప ది రైజ్’ విడుదలై ఏడాది పూ
Read Moreమంచిర్యాలలో సజీవదహనం సంఘటన కలిచివేసింది: తీన్మార్ మల్లన్న
మంచిర్యాల జిల్లా మందమరి మండలం గుడిపల్లి గ్రామంలో ఆరుగురు సజీవదహనం అయిన సంఘటనా స్థలాన్ని తీన్మార్ మల్లన్న పరిశీలించారు. మృతుని కుమారుడు సందీప్ని పరామర
Read Moreఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో అడ్డంకులను అధిగమించాం: మోడీ
ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి శకం నడుస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఏడు దశాబ్ధాల్లో గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్
Read Moreప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కింది: బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్రకు పార్టీ నుంచి గౌరవం దక్కిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ ఎంపీలకు పాదయాత
Read More12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప్పుడు ‘సేవ్ కాంగ్రెస్’ గుర్తుకు రాలేదా : ఈరవర్తి అనిల్
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి వెళ్ళడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డే కారణమని కాంగ్రెస్ నేత ఈరవర్తి అనిల్ ఆరోపించారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినప
Read Moreనేవీలోకి ఐఎన్ఎస్ మొర్ముగావ్ యుద్ధనౌక
రానున్న రోజుల్లో మన అవసరాలకు పోను.. ప్రపంచ అవసరాలకు యుద్ధ నౌకలను తయారు చేసేస్థాయికి ఎదుగుతామని డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ ఇండియన
Read Moreడివైజ్ లేబుల్ను రిమూవ్ చేసిన ట్విట్టర్ అధినేత మస్క్
రోజుకో వార్తకో నిత్యం ట్రెండింగ్ లో నిలుస్తోన్న ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్.. ఇప్పటికే ట్విట్టర్ లో చాలా మార్పులు చేశారు. ఇప్పుడు తాజాగా మరో కొత్త ని
Read Moreకుటుంబ సమేతంగా బాసర ఆలయాన్ని దర్శించుకున్న పార్థసారథి
నిర్మల్ జిల్లా : బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక ప
Read Moreఅమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తం : హరీష్ రావు
వచ్చే సంవత్సరం కొమురవెల్లి మల్లన్న కల్యాణం వరకు అమ్మవార్లకు కేజీ స్వర్ణ కిరీటం తయారు చేయిస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. అశేష జనవాహి
Read More













