లేటెస్ట్
మన్నెగూడ యువతి కిడ్నాప్ కేసు : ‘అయామ్ నాట్ సేఫ్’ అంటూ అరిచిన నవీన్ రెడ్డి
ఆదిభట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మన్నెగూడకు చెందిన యువతి కిడ్నాప్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై విచారణ జరిగింది. కిడ్నాప్ కేసుకు&
Read Moreపుజారా సెంచరీ మిస్.. తొలి రోజు భారత్ స్కోర్ 278/6
భారత్, బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు నష్టపోయి 278 పరుగులు సాధించింది. ఆరంభంలోనే వికెట
Read MoreBRS ఆఫీస్ ముట్టడిని వాయిదా వేసుకున్నాం: అద్దంకి దయాకర్
కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై దాడిని ఆ పార్టీ నేత అద్దంకి దయాకర్ తీవ్రంగా ఖండించారు. అప్రజాస్వామికంగా కుట్రలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేక
Read Moreఢిల్లీ ఎయిమ్స్ సర్వర్లు హ్యాక్.. వెలుగులోకి సంచలన నిజాలు
ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో సంచలన విషయం బయటకొచ్చింది.సైబర్ దాడి వెనక చైనా హ్యాకర్ల హస్తం ఉన్నట్లు గుర్తించారు. హ్యాక్ చేసిన డేటాను ఆసుపత్రి
Read Moreరాష్ట్రంలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి మోడీ కృషి : కిషన్ రెడ్డి
తెలంగాణలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.1,028 కోట్లతో హైదరాబాద
Read More50 ఏళ్ల తల్లికి రెండో వివాహం చేసిన కూతురు
న్యూఢిల్లీలోని షిల్లాంగ్కు చెందిన డేబ్ ఆర్తీ చక్రవర్తి తన.. 50 ఏళ్ల తల్లికి రెండో వివాహం చేసింది. తండ్రి మరణానంతరం తల్లి మౌషుమి చక్రవర్తి ఒంటరిగా ఉంట
Read Moreబీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్కు కేటీఆర్ గైర్హాజరు
ఢిల్లీలో భారతీయ రాష్ట్ర సమితి ఆఫీసును సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, UP మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, కర్ణాటక
Read Moreజేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారైంది. రేపు కరీంనగర్లో జరగనున్న ఐదో విడత ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభకు ఆయన హాజరుకానున్నార
Read Moreఖమ్మంలో ఎస్సై ఈవెంట్స్ పాసైన తల్లీకూతుళ్లు
ఖమ్మం జిల్లాకు చెందిన ఓ తల్లీకూతురు తెలంగాణ ఎస్సై ఈవెంట్లో పాస్ అయ్యారు. నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన తోళ్ల నాగమణి, తోళ్ల త్రిలోకిని
Read Moreఫారెస్ట్ ఆఫీసర్ హత్య కేసుపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు హత్య కేసులో.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. శ్రీనివాసరావు హ
Read Moreషెడ్యూల్ 9, 10 సంస్థల విభజన జాప్యంతో నష్టపోతున్నాం : ఏపీ
ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది, పది సంస్థల విభజనలో ఆలస్యంపై సుప్రీంకోర్టు లో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ షెడ్యూల్లో ఉన్న సంస
Read Moreబీజేపీ నేతల ముందస్తు అరెస్టులపై రాజాసింగ్ ఫైర్
ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింల కోసం పోరాడేది బీజేపీ పార్టీ ఒక్కటే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఓల్డ్ సిటీకి మెట్రో విస్తరణ కోసం బీజేపీ న
Read Moreఫాం హౌస్ కేసు: పీసీ యాక్ట్ పై హైకోర్టులో వాదనలు.. ఏసీబీ విచారించాలన్న పిటిషనర్
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన పీసీ యాక్ట్ పై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. పంచనామా
Read More













