లేటెస్ట్
ధరణి పోర్టల్ రద్దు చేయండి.. సరూర్ నగర్లో కాంగ్రెస్ ఆందోళన
ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి
Read Moreదేశాన్ని ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నరు : కూనంనేని సాంబశివరావు
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ
Read Moreకుత్బుల్లాపూర్ లో మోసపూరిత హామీలు చెప్పి గెలిచినవ్ : కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ పై బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, ఈడీ దాడులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రె
Read Moreఎమ్మెల్యేలతో పోడురైతులను ఫారెస్టోళ్లపైకి రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్?
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ‘‘ఫారెస్టోళ్లను పోడు భూముల్లోకి రానీయకండి. వస్తే నిర్బంధించండి. తరిమికొట్టండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాక ప
Read Moreలా కమిషన్ చైర్మన్ రితురాజ్ అవస్థికు వినోద్ కుమార్ లేఖ
హైదరాబాద్, వెలుగు : గవర్నర్ల తీరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడుతున్నాయని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 200లో సవరణలు చేయాలని ప్లానింగ్
Read Moreఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కేసులో నిందితుల కస్టడీపై తీర్పు నేడే
ఫామ్ హౌజ్ ఎమ్మెల్యేల కేసులో నిందితులను ఐదురోజుల కస్టడీకి ఇవ్వాలన్న సిట్ వాదనలపై నాంపల్లి ఏసీబీ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. కేసులో కొత్త పేర్లు తెరప
Read Moreస్మార్ట్ ఫోన్ వినియోగంతో యువతలో తగ్గుతున్న క్రియేటివిటీ
మామూలుగా పిల్లలు, యువకుల్లో మిగతా వాళ్లకన్నా క్రియేటివిటీ కొంత ఎక్కువుంటుంది. అయితే, తాజా అధ్యాయనాల ప్రకారం వీళ్లలో క్రియేటివిటీ తగ్గుతున్నట్టు రీసెర్
Read Moreచైనాలో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా కేసులు
కరోనా పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలో కొవిడ్ మరోసారి విజృంభిస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం అందర్నీ కలవరానికి గురి చేస్తో
Read Moreదేశానికి సేవ చేయాలనుకునే వ్యక్తి అగ్నివీరుడు కాలేడు: అఖిలేష్
అగ్నిపథ్ పథకంపై సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశానికి సేవ చేయాలనుకునే వ్యక్తి ఎప్పటికీ అగ్నివీరుడు కాల
Read Moreమల్లారెడ్డిపై ఐటీ దాడులు..ల్యాప్ టాప్ మాయం చేసిందెవరు?
ఐటీ సోదాల్లో మిస్సైన ల్యాప్ టాప్ ఇష్యూ కీలకంగా మారుతోంది. ఆ ల్యాప్ టాప్ ఐటీ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ కు చెందినదిగా గుర్తించారు. అర్ధరాత్రి సోదాల సమ
Read Moreఇయ్యాల ఢిల్లీకి బీజేపీ సీనియర్ నేతలు
హైదరాబాద్, వెలుగు : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, పార్టీ నేతలు డీకే అరుణ, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్, మరి కొందరు సీనియర్ నేతలు గురువారం ఢిల్లీక
Read Moreఈ నెల 26న సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుడికి అవార్డు ప్రదానం
కరీంనగర్ ఫిలిగ్రీ సంస్థ ప్రధాన కార్యదర్శి గద్దె అశోక్ కుమార్ 2018లో కిలోన్నర వెండితో చేసిన పల్లకి కళకు మెచ్చిన కేంద్ర ప్రభుత్వం..ఆయన్ని ఈ నెల 28న జాతీ
Read Moreఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్ నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దర్యాప్తు వేగవంతంగా సాగుతోంది. విచారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు సిట్
Read More













