V6 News

లేటెస్ట్

రాష్ట్రంలో శాంతి భద్రతను విఘాతం కలిగించాలని కేంద్రం చూస్తోంది: సబిత

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి బీజేపీ ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించ

Read More

కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కళకు జాతీయ గుర్తింపు 

కరీంనగర్ జిల్లాలోని సిల్వర్ ఫిలిగ్రీ కళకు మరోసారి జాతీయ గుర్తింపు దక్కింది. ఫిలిగ్రీ కళాకారులు వెండి నగిషీతో తయారు చేసిన పల్లకీకి అవార్డు దక్కింది. సి

Read More

సీబీఐని ఒక్కరోజు నాకు అప్పగిస్తే.. బీజేపీలో సగం మంది జైలుకే : కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ, సీబీఐలను తనకు ఒక్కరోజు అప్పగిస్తే... బీజేపీలో సగం మంది జైలులో ఉంటారన్నారు.

Read More

ఆఫీసు ముందు ధాన్యం పడేసి నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లా: చందుర్తి మండలం సింగిల్ విండో కార్యాలయం ఎదుట ఓ రైతు తనదైన శైలిలో నిరసన తెలిపాడు. అతడు మార్కెట్ కు తెచ్చిన వడ్ల బస్తాలను తూకం వ

Read More

మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి ఐటీ నోటీసులు

ఐటీ (ఆదాయపు పన్ను విభాగం) సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి అధికారులు నోటీసులిచ్చారు. సోమ, మంగళవారాల్లో (28,29 తేదీల్లో)  విచార

Read More

రాష్ట్రంలో అసైన్డ్ కమిటీలు ఎత్తేశారు : భట్టి విక్రమార్క

ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి బాధాకరం కేసీఆర్ కాలయాపన చేయబట్టే ఘాతుకం: భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ అధికారిపై దాడి చాలా

Read More

'హరి హర వీరమల్లు' లేటెస్ట్ అప్డేట్

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ప

Read More

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : గ్రూప్ – 2, 3, 4లో మరిన్ని పోస్టులు చేర్చిన ప్రభుత్వం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ సర్కారు  గ్రూప్-2లో 6, గ్రూప్-3లో 2,  గ్రూప్-4లో 4 రకాల పోస్టులను ప్రభుత్వం చేర్చింది.  గ్రూప్-2లో ఎ

Read More

అధిక ఫీజుల వసూలు ఆరోపణలు.. 15 ఇంజనీరింగ్ కాలేజీలపై ఫైన్

అధిక ఫీజులు వసూలు చేస్తున్న దాదాపు 15 ఇంజనీరింగ్ కాలేజీలపై  తెలంగాణ అడ్మిషన్స్, ఫీజుల నియంత్రణ కమిటీ జరిమానా విధించింది. ఒక్కో కాలేజీపై  రూ.

Read More

ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే సవాళ్లను అధిగమించాలి: తమిళిసై

ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే విద్యార్థులు తమ జీవితంలో ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. టీచింగ్ వృత్తితో పాటు

Read More

ప్రభుత్వానికి 35 కోట్ల సీఎమ్మార్ బియ్యాన్ని ఎగ్గొట్టిన రైస్ మిల్

అధికారులు వస్తున్నారని రైస్ మిల్లుకు తాళం వేసి పరార్ సూర్యాపేట జిల్లా: దశల వారీగా సీఎమ్మార్ బియ్యం ఇస్తామని చెప్పిన రైస్ మిల్లు మాట తప్పింది.

Read More

బంగారు తెలంగాణలో కేసీఆర్ మాత్రమే బాగుపడ్డడు : షర్మిల

ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగే కేసీఆర్.. ఇప్పుడు విమానాలు కొనే స్థాయికి ఎదిగారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ముఖ్యమంత్రి అయ్యాక కే

Read More

డిసెంబర్ లో వారం పాటు శాసనసభ సమావేశాలు: కేసీఆర్

అభ్యుదయ పథంలో నడుస్తున్న తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న అనవసరపు ఆంక్షలు విధిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. దీనివల్ల 20

Read More