లేటెస్ట్
ఈడీ, సీబీఐ దాడులు చేస్తే బీజేపీపై తిరగబడతరు: తమ్మినేని వీరభద్రం
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తే.. సీఎం కేసీఆర్ పట్ల బీజేపీ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల బెయిల్ పై స్టేకు ఢిల్లీ హైకోర్ట్ నిరాకరణ
ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్కు బెయిల్ మంజూరుపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అభి
Read Moreఆర్మీపై ట్వీట్.. వివాదంలో బాలీవుడ్ నటి రిచా చద్దా
గాల్వాన్ ఘటనపై బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి స్వా
Read Moreస్పెయిన్ గోల్స్ వర్షం...కోస్టారికాపై విజయం
ఫిఫా వరల్డ్ కప్లో స్పెయిన్ చెలరేగింది. గ్రూప్-ఈలో భాగంగా కోస్టారికాతో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 7–0తో ఘన విజయం సాధించింది. ఆరం
Read Moreఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆర్ కృష్ణయ్య మహాధర్నా
న్యూఢిల్లీ : బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్లో ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. బ
Read Moreబీసీ రిజర్వేషన్లపై పోరాటం చేస్తం : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీసీ రిజర్వేషన్ల అంశంపై నవంబర్ 26 నుండి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. కోటి సంతక
Read Moreచమిక కరుణరత్నేపై ఏడాదిపాటు నిషేధం
శ్రీలంక క్రికెట్ బోర్డ్ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక ఆల్ రౌండర్ చమిక కరుణరత్నేపై ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రస్తుతం అతని ఫాం జట్టుకు అవస
Read Moreఫస్ట్ టైం డబుల్ బెడ్రూం ఇండ్లపై మంత్రి ప్రశాంత్ రెడ్డి రివ్యూ
పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
Read Moreఐటీ రైడ్స్ లో రూ.4 కోట్లు దొరకడం పెద్ద మ్యాటర్ కాదు: మర్రి రాజశేఖర్ రెడ్డి
ఢిల్లీ పెద్దల ఆదేశాలతోనే తమపై ఐటీ దాడులు జరుగుతున్నాయని మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా చేస్తు
Read Moreధరణి పోర్టల్ రద్దు చేయండి.. సరూర్ నగర్లో కాంగ్రెస్ ఆందోళన
ధరణి పోర్టల్ ను వెంటనే రద్దు చేయాలని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేప భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు. TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి
Read Moreదేశాన్ని ఆటవిక రాజ్యాంగంగా మార్చుతున్నరు : కూనంనేని సాంబశివరావు
ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నీ ధ్వంసమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పటివరకు ఈడీ
Read Moreకుత్బుల్లాపూర్ లో మోసపూరిత హామీలు చెప్పి గెలిచినవ్ : కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్ పై బీజేపీ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీ, ఈడీ దాడులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రె
Read Moreఎమ్మెల్యేలతో పోడురైతులను ఫారెస్టోళ్లపైకి రెచ్చగొట్టడం ఎంతవరకు కరెక్ట్?
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: ‘‘ఫారెస్టోళ్లను పోడు భూముల్లోకి రానీయకండి. వస్తే నిర్బంధించండి. తరిమికొట్టండి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాక ప
Read More













