లేటెస్ట్
ఎస్ఐ, కానిస్టేబుల్ కటాఫ్ మార్కులపై అసెంబ్లీలో సీఎం ప్రకటన
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో కటాఫ్ మార్కులు తగ్గిస్తామని స్పష్టం చేశారు. అయితే ఇది కేవలం ఎస్సీ,
Read Moreసౌతాఫ్రికాతో సిరీస్కు కెప్టెన్గా ధావన్
టీమిండియా ఓపెనర్ శిఖర ధావన్ మరోసారి జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. త్వరలో సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరగబోయే టీ20, వన్డే సిరీస్లకు ధావన్ను కెప్టెన్గా
Read Moreమగబిడ్డకు జన్మనిచ్చిన రజినీకాంత్ రెండో కూతురు
సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే సౌందర్యకి కుమారుడు వేద్ కృష్ణ(మొ
Read Moreయూఎస్ ఓపెన్ విజేతగా కార్లోస్ అల్కరాజ్
యూఎస్ ఓపెన్ 2022 విజేతగా కార్లోస్ అల్కరాజ్ నిలిచాడు. ఫైనల్లో 19 ఏళ్ల కార్లోస్..కాస్పర్ రూడ్ పై 6-4, 2-6, 7-6 (7-1), 6-3 స్కోరు తేడాతో విజయం సాధించాడు.
Read Moreకేంద్రం అసమర్థత వల్ల ఆహార భద్రతకు ముప్పు
కేంద్రంలోని బీజేపీకి పోగాలం దాపురించిందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వ్యవసాయం
Read Moreరూ.2 వేలకు కిలో గంజాయి కొని... రూ. 20 వేలకు అమ్మకం
అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. విశాఖపట్నం వైపు నుండి హైదరాబాద్ ద్వారా కర్ణాటక, మహారాష్ట్రలకు గంజాయి సరఫర
Read Moreరైతులకు విద్యుత్ సబ్సిడీలు ఇవ్వొద్దని బిల్లులో లేదు
కేంద్ర విద్యుత్ సవరణ బిల్లులో మోటార్లకు మీటర్లు పెట్టాలని ఎక్కడా లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. అసెంబ్లీలో విద్యుత్ సవరణ బిల్లుపై చర్చ
Read Moreట్రాఫిక్ లో చిక్కుకున్నా.. పరుగెత్తుకెళ్లి మరీ సర్జరీ చేసిండు
బెంగళూరు నగరం ట్రాఫిక్కు పెట్టింది పేరు. అక్కడ తక్కువ దూరం ప్రయాణించడానికి సైతం చాలా సమయమే పడుతుంది. అయితే తన రోగి ప్రాణాలను కాపాడేందుకు ఓ డాక్ట
Read Moreనాలుగో విడత ప్రజాసంగ్రామయాత్ర సక్సెస్ కావాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ గాజులరామారం చిత్తారమ్మ తల్లి ఆలయానికి వెళ్లారు.. నాలు
Read Moreవిద్యుత్ సరఫరాపై శ్వేతపత్రం విడుదల చేయాలి
మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేక విధానాలు తీసుకుంటోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆంద
Read Moreసిద్ధూ మూసేవాలా కేసులో అనుమానిత గ్యాంగ్లపై సోదాలు
పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా హత్యతో సంబంధం ఉన్న అనుమానిత ఉగ్రవాద ముఠాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు చేపట్టింది. అందులో భాగంగా ఢిల్ల
Read Moreరాష్ట్రాభివృద్ధికి కేంద్రం తట్టెడు మట్టి పోసిందా?
హైదరాబాద్: కేంద్రం ప్రవేశపెట్టిన విద్యుత్ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. రెండో రోజు ఇవాళ కొనసాగిన అసెం
Read More40 వేల టీ షర్ట్ కాదు.. మోడీ రూ.60 లక్షల డ్రెస్ సంగతేంటి?
రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర తన నియోజకవర్గంలో ఉంటుందన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నా
Read More












