లేటెస్ట్
మోడీ ప్రధాని కాకపోతే.. రామమందిర నిర్మాణం జరిగేది కాదు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ విశ్వాసం వ్యక్తం చేశారు.
Read Moreరాజగోపాల్ రెడ్డి ఆరోపణల పై రేవంత్ రెడ్డి కౌంటర్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హస్తం ఉందంటూ బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త
Read More11న జాతీయ సంతాప దినంగా ప్రకటించిన భారత్
బ్రిటన్ రాణి ఎలిజబెత్ – 2 (96) కన్నుమూసిన నేపథ్యంలో సెప్టెంబరు 11వ తేదీని (ఆదివారం) జాతీయ సంతాప దినంగా భారత్ ప్రకటించింది. సంతాప సూచకంగా ఆ
Read Moreనిమజ్జనానికి ప్రతి ఒక్కరూ సహకరించాలె
హైదరాబాద్: హైదరాబాద్ లో కొనసాగుతున్న శోభాయాత్రతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమాలను డీజీపీ మహేందర్ రెడ్డి సీసీ టీవీల
Read Moreఅడ్వకేట్ దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలి
పెద్దపల్లి జిల్లాలో జరిగిన హైకోర్టు అడ్వకేట్ వామనరావు దంపతుల హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ సందర్భంగ
Read Moreనిమజ్జనానికి వెళ్తూ కూలిన 20 అడుగుల గణేశ్ విగ్రహం
గణేష్ నిమజ్జనోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షానికి తెల్లవారుజామున తడిసిన గణేష్ విగ్రహం ఒకసారిగా కుప్పకూలింది. ఈ ఘటన హిమాయత్
Read Moreవర్షం కారణంగానే నిమజ్జనాలు లేటయితున్నయ్
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, ట్యాంక్ బ్యాండ్ లో జరుగుతున్న వినాయక నిమజ్జనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అ
Read Moreపాల్వాయి స్రవంతికే మునుగోడు టికెట్
మునుగోడు బై పోల్ కు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోయింది. హస్తం పార్టీ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. పాల్వాయి గ
Read Moreరవీంద్రభారతిలో కాళోజీ జయంతి వేడుకలు
కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోంమ
Read More'ఒకే ఒక జీవితం'.. భావోద్వేగ భరితం
కమర్షియాలిటీ కంటే వెర్సటాలిటీకి శర్వానంద్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. కొత్త దారిలో వెళ్లేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు. అయితే కొంతకాలంగా తన ప్రయత్న
Read Moreఐఫోన్ల అసెంబ్లింగ్.. తైవాన్ కంపెనీతో టాటా గ్రూప్ చర్చలు
యాపిల్ కంపెనీ ఐఫోన్లను ఇండియాలోనే అసెంబ్లింగ్ చేయాలని టాటా గ్రూప్ యోచిస్తోంది. ఇందులో భాగంగా ఐఫోన్లను ఉత్పత్తి చేసే తైవాన్ కంపెనీ విస్ట్రాన్ కార్ప్ తో
Read More'కర్లీస్ రెస్టారెంటు'కు సుప్రీం ఊరట
హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ మరణం తర్వాత చర్చనీయాంశమైన గోవాలోని 'కర్లీస్' రెస్టారెంట్ కూల్చివేత ప్రక్రియను సుప్రీంకోర్టు తాత్కాలికంగా
Read Moreగుర్రమెక్కి ఫోటోలకు ఫోజులిచ్చిన మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఇవాళ ఆయన పుట్టిన రోజు. మామూలు రోజుల్లోనే వార్తల్లో నిలిచే మంత్రి మల్
Read More












