లేటెస్ట్
ఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు
మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు దిమ్మదిరిగే ఆస్తులు గుర్తించారు. రూ.56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల వి
Read Moreసినిమా షూటింగులో కాలు విరగ్గొట్టుకున్న శిల్పా శెట్టి
నటీనటులు సినిమా షూటింగుల్లో ఉన్నప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి ప్రమాదాలు జరగడం చూస్తూనే ఉంటాం. అదే తరహాలో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి కాల
Read Moreసింగపూర్ నుంచి థాయ్లాండ్కు గొటబయ రాజపక్స
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స థాయ్ లాండ్ లో తాత్కాలికంగా బస చేయనున్నారు. ఆయనకు ఆశ్రయమిచ్చేందుకు థాయ్ ప్రభుత్వం అంగీకరించింది. తీవ్ర ఆర్థిక సంక
Read Moreచెరుకు సుధాకర్ తో మాణిక్కం ఠాగూర్ ప్రత్యేక భేటీ
మునుగోడు బైపోల్ పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు ముమ్మరం చేసింది. గాంధీభవన్ లో ఎన్నికల ప్రణాళిక కమిటీ సమావేశం అయ్యింది. మధ్యాహ్నం ఒంటి గం
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బార
Read Moreకామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భవానీ దేవికి స్వర్ణం
కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి స్వర్ణ పతకం సాధించింది. ప్రపంచ 42వ ర్యాంక్లో ఉన్న భారత ఫెన
Read Moreవరద బీభత్సానికి కొట్టుకుపోతున్న దుకాణాలు
గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయ
Read Moreరక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు నేడు రక్షా బంధన్ (రాఖీ) పండుగను చేసుకుంటున్న
Read Moreముంబై ఇండియన్స్ నుంచి మరో రెండు ఫ్రాంచైజీలు
ఐపీఎల్లో అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు అంటే గుర్తుకు వచ్చేది ముంబై ఇండియన్స్. ఒకటి కాదు..రెండు కాదు..ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీలను సొ
Read More9వ రోజు కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
యాదాద్రి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర 9వ రోజు కొనసాగుతోంది. యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామం నుంచి పాదయాత
Read Moreజాతీయ స్ఫూర్తి నింపేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీస్ అధికారులు, అధికారులు ఫ్రీడమ్ రన్ నిర్వహించారు. మ
Read Moreజమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు వీరమరణం
జమ్ముకశ్మీర్ రాజౌరీలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా..ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హాల్ ప్రాంతం పర్గల్
Read Moreవంట చేస్తుండగా కాటేసిన పాము.. కాంట్రాక్ట్ ఉద్యోగిని మృతి
పాము కాటుతో ఓయూలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని మృతి చెందింది. కవిత అనే కాంట్రాక్ట్ ఉద్యోగిని లేడీస్ హాస్టల్లో వంట చేస్తుండగా పాటు కాటు వేసింది. దీంతో ఆమె
Read More













