లేటెస్ట్

పదేళ్ల నరకానికి తెరపడింది..

ఎంపీ కవిత చొరవతో స్వదేశం చేరుకున్న గల్ఫ్ బాధితుడు నిజామాబాద్, వెలుగు: ఉపాధి కోసం పదేళ్ల క్రితం గల్ఫ్‌ బాట పట్టిన ఓ వ్యక్ తి ఎంపీ కవిత చొరవతో ఇంటికి చే

Read More

ఎలక్ష‌న్ స్పెషల్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

హైదరాబాద్: దివ్యాంగులకు ఎన్నికల పై అవగాహన కల్పించేందుకు రాష్ర్ట వ్యాప్తంగా.. ప్రత్యేక దివాంగులను అంబాసిడర్ లుగా నియమిస్తున్నట్లు రాష్ర్ట చీఫ్ ఎలక్ష‌న్

Read More

షాకిచ్చిన ఐడీబీఐ బ్యాంక్‌

ప్రభుత్వ నిర్ణయంతో బిల్ట్‌ యాజమాన్యం కొత్తగా రూ.200 కోట్ల బ్యాంక్‌ రుణం తీసుకొచ్చి పరిశ్రమను తెరవాలని ప్రయత్నిస్తోంది. పలు బ్యాం క్‌ లతో సంప్రదింపులు

Read More

కర్నూల్ అన్యాయం చేస్తే ఊరుకోం

‘వెలుగు’లో ప్రచురితమైన ‘తుంగనీళ్ల దొంగ’ కథనానికి స్పం దన కలెక్టరేట్‌ ఎదుట ధర్నాకు దిగిన కాం గ్రెస్‌ నాయకులు గద్వా ల, వెలుగు : కర్నూల్‌కు అన్యాయం చేస్త

Read More

ఎయిమ్స్‌ ఘనత మాదే

భువనగిరి ఎంపీ బూర యాదాద్రి, వెలుగు: కాం గ్రెస్‌, టీడీపీ వల్ల సాధ్యం కాని ఎయిమ్స్‌ను నాలుగేళ్లలో సాధిం చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని భువనగిరి ఎంపీ బూర నర్సయ్

Read More

ఇండోర్‌ స్టేడియం పరిశీలన రంగారెడ్డి,

రంగారెడ్డి, వెలుగు: ఎన్నికల సామగ్రి పంపిణీ, స్ర్టాం గ్ రూం ఏర్పాటు కోసం శేరిలింగంపల్లి జీహెచ్‍ఎంసీ ఇండోర్‍ స్టేడియంను రంగారెడ్డి కలెక్టర్‍ లోకేష్‍కు మ

Read More

వడ్డెర్లకు ఫెడరేషన్‌ , రూ.200 కోట్లు

వడ్డెర్లకు ప్రత్యేక ఫెడరేషన్‍ ఏర్పాటు చేసి రూ.200 కోట్లు ఇస్తామని, కంకర తరలించేం దుకు సబ్సిడీపై ట్రాక్టర్లు అందజేస్తామని మంత్రి ఈటల రాజేం దర్‍ అన్నారు

Read More

మైనార్టీలకు ప్రాధాన్యమిచ్చింది కేసీఆరే

ఖమ్మం , వెలుగు: దేశంలోనే మైనార్టీలకు అత్యధిక బడ్జెట్‌ కేటాయించింది కేసీఆరేనని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్‍ అలీ అన్నారు. ఖమ్మంలోని చెర్వు బజార్‍ మదర్

Read More

దుబాయ్ లో తొలి దీపావళి.. హోరెత్తుతున్న సంబురాలు

  దుబాయ్ లో తొలిసారి దీపావళి పండుగను అధికారికంగా జరుపుతున్నారు. ఉత్సవాలను ఏకంగా 10 రోజులు  నిర్వహిస్తున్నట్టు దుబాయ్ అధికారులు తెలిపారు.  నవంబర్ 1 న మ

Read More

రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

మెదక్‌‌, వెలుగు: నర్సాపూర్‌ లో జరిగిన రోడ్‌‌షోలో సీఎం కేసీఆర్‌ , నర్సాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మదన్‌ రెడ్డిపై విమర్శలు,ఆరోపణలు చేయడాన్ని నిరసిస్తూ టీ

Read More

ఓటడిగే అర్హత టీఆర్‌ఎస్ లేదు

  ఇచ్చిన హామీలను విస్మరిం చిన సీఎం కేసీఆర్‌కు ఓటడిగే అర్హత లేదని టీపీసీసీ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్ రేవంత్‌‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూ

Read More

‘కేసీఆర్‌‌ పట్టు దలతోనే 24 గంటల కరెంట్‌‌’

  సూర్యాపేట, వెలుగు: విద్యుత్‌ రంగంపై కేసీఆర్‌ కు ఉన్న పట్టుదల, అనుభవమే ఆ రంగంలోరాష్ట్రం సాధిం చిన విజయానికి కారణమని మంత్రి జి. జగదీశ్‌ రె డ్డి తెలిప

Read More

ఇంటర్నెట్ దారి తప్పింది… నెట్ పితామహుని ఆగ్రహం

 ప్రపంచానికి ఇంటర్నెట్ ను పరిచయం చేసిన పితామహుడు టిమ్ బర్స్-లీ. 1989 లో ఇంటర్నెట్ ను ‘వరల్డ్ వైడ్ వెబ్’ (www) అనే పేరు ద్వారా ప్రపంచ ప్రజలకు అందించారు

Read More