లేటెస్ట్

మన జవాన్లకు శక్తినివ్వు తల్లీ..మహంకాళి టెంపుల్​ లో పూజలు

పద్మారావునగర్, వెలుగు: పాక్ పై చేస్తున్న యుద్ధంలో మన ఆర్మీ జవాన్లకు మరింత శక్తి, ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతూ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవా

Read More

ఏజెన్సీ భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలి

భూభారతి 2025 చట్టంపై ఆదివాసులు అనేక ప్రశ్నలను సంధిస్తున్నారు. భూ భారతి చట్టం సెక్షన్ 5, రూల్ 5 ప్రకారం   కొనుగోలు, దానం, తనఖా, బదిలీ,  పంపకా

Read More

పాకిస్తాన్​ వ్యూహాన్ని తిప్పికొడుతున్న భారత్ సుదర్శన చక్రం S -400

భారతదేశ చరిత్రలో ఆపరేషన్  సిందూర్ ఒక గొప్ప చారిత్రత్మక ఘటన.  మన దేశ సరిహద్దుల్లోకి వచ్చి, భారత బిడ్డలని నిర్దాక్షిణ్యంగా చంపడమే కాకుండా, &nb

Read More

IT News: ఆపరేషన్ సిందూర్ 2.0.. టెక్ దిగ్గజం HCLTech కీలక ప్రకటన..

Work From Home: మూడు రోజులుగా ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మెుత్తానికి ముదిరి పాకాన పడ్డాయి. ఈరోజు తెల్లవారుజామున ఇండియాపై తాము యుద్ధానిక

Read More

రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ

14 బెటాలియన్ల సిబ్బందిని విధుల్లోకి రప్పించాలని రక్షణ శాఖ నిర్ణయం  న్యూఢిల్లీ:  పాకిస్తాన్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో రక్షణ శాఖ కీలక ని

Read More

ఇబ్బందులు నిజమే అయినా.. అలా మాట్లాడకూడదు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి రాజకీయ పరిభాష కూడా అభ్యంతరకరంగా ఉందనేది పరిశీలకుల భావన! అవి రా

Read More

డ్రగ్స్ కు బానిసైన లేడీ డాక్టర్..వాట్సాప్​లో ముంబై వ్యక్తికి కొకైన్ ఆర్డర్

రాయదుర్గంలో అందజేస్తుండగా అరెస్ట్ శేరిలింగంపల్లి, వెలుగు: ప్రజలకు జాగ్రత్తలు చెప్పాల్సిందిపోయి ఓ లేడీ డాక్టర్ డ్రగ్స్ కు బానిసగా మారింది. ఎక్క

Read More

ప్రభుత్వ జాగాలు కబ్జా చేసినోళ్ల ఆస్తులు జప్తు చేస్తం..సీబీఐ, ఈడీ తరహాలో నిందితులపై చర్యలు తీసుకుంటం:హైడ్రా 

బీఎన్‌‌ఎస్‌‌ఎస్‌‌ చట్టం ప్రకారం మాకు అన్ని అధికారాలు ఉన్నయ్​ ఆస్తుల అటాచ్​పై అధికారులు, సిబ్బందికి త్వరలో ట్రైనింగ్

Read More

చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం..రెండు షాపింగ్ మాల్స్ అగ్నికి ఆహుతి 

పాక్షికంగా దగ్ధమైన ఊంబ్ ఫెర్టిలిటీ దవాఖాన తప్పిన ప్రాణ నష్టం.. చందానగర్, వెలుగు: చందానగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. రెండు షాపింగ్ మ

Read More

కోటిపల్లి వాగు ఆధునీకరణకు రూ.89 కోట్లు..పరిపాలనా అనుమతులు మంజూరు

హైదరాబాద్, వెలుగు: వికారాబాద్ ​జిల్లాలోని కోటిపల్లి వాగు ఆధునికీకరణకు, పూడికతీత పనులకు రాష్ట్రసర్కారు  రూ.89.30 కోట్ల నిధులను మంజూరు చేసింది.ఈ మే

Read More

నిమ్స్ కు పేషెంట్ల రష్..2023తో పోలిస్తే 2024లో 12 శాతం పెరిగిన ఔట్ పేషెంట్లు

మొత్తం సర్జరీల్లో 15 శాతం పెరుగుదల సీఎంఆర్ఎఫ్  కింద చికిత్సల్లో 98 శాతం వృద్ధి నిమ్స్​ సిబ్బంది సేవలు అభినందనీయం ఎగ్జిక్యూటివ్​ మీటింగ్​

Read More

నిఘా నీడలో గచ్చిబౌలి స్టేడియం..350 మంది సిబ్బందితో మిస్ వరల్డ్ పోటీలకు భద్రత

గచ్చిబౌలి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు మాదాపూర్ జోన్ డీసీపీ డా.

Read More

చైనాపై యూఎస్ టారిఫ్‌‌లు.. 145 శాతం నుంచి 80 శాతానికి తగ్గింపు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనాపై టారిఫ్‌‌లను 145 శాతం నుంచి 80 శాతానికి తగ్గించాలని చూస్తున్నారు.  ఈ నెల 10న &nbs

Read More