లేటెస్ట్
నా భర్తను చంపి.. టెర్రరిస్టులు నవ్వుకున్నరు
పహల్గాం దాడిని వివరించిన సూరత్ మహిళ న్యూఢిల్లీ: కాశ్మీర్&z
Read Moreపహల్గాం ఉగ్రదాడి.. తృటిలో తప్పించుకున్న 39 మంది
గుర్రాల వల్ల 28, ఉప్పు వల్ల 11 మంది సేఫ్ న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మర
Read Moreనో బ్లడ్ తలసేమియా బాధితులకు కష్టాలు .. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 500 మంది బాధితులు
బ్లడ్బ్యాంకుల్లో రక్తనిల్వల కొరత దాతలు ముందుకు రావాలంటున్న సంస్థలు 18 నుంచి 65 ఏళ్ల వయస్సున్న ఆరోగ్యవంతులెవరైనా రక్తదానం చేయవచ్చు. శర
Read Moreవడ్లు దింపుకుంటలేరు .. సరిపడా లారీలు లేక సెంటర్ల వద్దే నిల్వలు
రైతులు అద్దె ట్రాక్టర్లలో మిల్లులకు తరలిస్తున్నా పట్టించుకోని మిల్లర్లు ప్రతి రోజూ వెంటాడుతున్న అకాల వర్షాలు మహబూబ్నగర్/చిన్నచింతకుంట, వెలు
Read Moreఇంటర్ లో ఒక్క మార్కుతో ఫెయిలైనోళ్లు 76 మందే..
సత్ఫలితాలు ఇచ్చిన ఇంటర్ రీవాల్యువేషన్ రీవాల్యువేషన్తో చాలా మంది విద్యార్థులకు కలిసిన మార్కులు ఒక్క సబ్జెక్టులో ఫె
Read Moreబీర్లకు మస్త్ డిమాండ్.. రోజుకు 3 లక్షల కేస్లు తాగేస్తుర్రు
హైదరాబాద్, వెలుగు: ఎండకాలం, పెండ్లిళ్ల సీజన్, ఐపీఎల్ మ్యాచ్ల ప్రభావంతో రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. రాష్ట్రవ
Read Moreపరిహారం ఎప్పుడిస్తరు .. టీజీఐఐసీకి భూములిచ్చిన రైతులు ఏడాదిన్నరగా ఎదురుచూపులు
భూములు తిరిగి ఇవ్వాలని కోరుతున్న కొంతమంది రైతులు నిధుల లేమితో ఇవ్వలేకపోతున్నామని చెబుతున్న అధికారులు సిద్దిపేట/బెజ్జంకి, వెలుగు: టీజీఐఐసీకి
Read More4 జిల్లాల్లో 45 డిగ్రీలు .. తెలంగాణలో పెరుగుతున్న ఎండలు
అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో 45 డిగ్రీలకుపైగానే నమోదు ఏడు జిల్లాలకు రెడ్అలర్ట
Read Moreకాళేశ్వరం రిపోర్ట్ రెడీ 400 పేజీలతో నివేదిక.. ఇప్పటికే 90 శాతం పూర్తి
మే రెండో వారంలో ప్రభుత్వానికి అందజేత ఆ తర్వాత కేసీఆర్కు నోటీసులు ఇచ్చే చాన్స్ హరీశ్రావు, ఈటలను కూడా పిలిచే అవకాశం
Read Moreమేడిగడ్డ ఏడో బ్లాక్ కూల్చాల్సిందే.. రిపేర్లు చేయలేనంతగా డ్యామేజ్
సీఎస్కు పంపిన తుది నివేదికలో తేల్చిన ఎన్డీఎస్ఏ ఆ బ్లాక్ రిపేర్లు చేయలేనంతగా దెబ్బతిన్నది దాని ప్రభావంతో బ్యారేజీ మొత్తానికే ప్రమాదం&nbs
Read Moreసీతారామకు లైన్ క్లియర్..ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు
ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతులు డీపీఆర్కు టీఏసీ ఆమోదం 67.05 టీఎంసీల నీటి కేటాయింపులు మంత్రి ఉత్తమ్, అధికారుల ఏడాది శ్రమకు ఫలితం&n
Read Moreరౌడీ మూకలపై ఉక్కుపాదం .. కత్తులతో పోస్టులు పెట్టి ప్రజలను భయపెడుతున్న పోకిరీలు
సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వైనం ఈ తరహా పోస్టులపై పోలీసుల ఉక్కుపాదం తల్వార్లతో పోస్టులు చేసిన పలువురిపై కేసులు నమోదు తాజాగా రౌడీషీటర్లతో ఎస్
Read Moreహైదరాబాద్లోభారత్ సమిట్.. హెచ్ఐసీసీలో రెండు రోజులు సదస్సు
హాజరుకానున్న 25 దేశాల మంత్రులు, 15 పార్టీల అధ్యక్షులు పాల్గొననున్న ఖర్గే, ప్రియాంక, కేసీ వేణుగోపాల్ రాష్ట్రానికి పెట్టుబడులకు వేదిక
Read More












