లేటెస్ట్

రైతులను ఇబ్బంది పెట్టకుండా కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ఆసిఫాబాద్​కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. పత్తి కొనుగోళ్లు, జిన్నింగ్ మిల

Read More

సర్వే వివరాలను త్వరగా ఇవ్వాలి : కలెక్టర్ సత్య శారద

గ్రేటర్​ వరంగల్, వెలుగు: అకాల వర్షం వల్ల నష్టపోయిన పంటలు, ఆస్తి వివరాల సర్వేను త్వరగా పూర్తి చేసి నివేదికలు అందజేయాలని వరంగల్​ కలెక్టర్​ సత్య శారద అన్

Read More

PEDDI Chikiri Song: ‘పెద్ది’ ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ‘చికిరి’ అంటే అర్ధం చెప్పేసిన బుచ్చిబాబు

ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ టాలీవుడ్ మూవీ ‘పెద్ది’ (PEDDI). హీరో రామ్ చరణ్ నటిస్తున్న ఈ రూరల్ పీరియాడిక్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి

Read More

రంజీ ట్రోఫీలో అభిరథ్ సెంచరీ.. హైదరాబాద్ విక్టరీ

నదౌన్‌‌:  రంజీ ట్రోఫీలో వరుసగా రెండు డ్రాల తర్వాత హైదరాబాద్ విజయం అందుకుంది. అభిరథ్ రెడ్డి (200 బాల్స్‌‌లో 19 ఫోర్లు, 3 సిక్స

Read More

ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచినప్పటికీ.. మంధాన చేజారిన టాప్ ర్యాంక్‌‌

దుబాయ్‌‌: విమెన్స్‌‌ వన్డే వరల్డ్ కప్‌‌లో ఇండియా టాప్ స్కోరర్‌‌‌‌గా నిలిచినప్పటికీ స్టార్ బ్యాటర్ స్

Read More

పోషకాహారం రాజ్యంగ హక్కు : ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్

మెదక్/నర్సాపూర్/కౌడిపల్లి/పాపన్నపేట,  వెలుగు: పోషకాహారం రాజకీయ పథకం కాదని అది రాజ్యంగ హక్కు అని ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం

Read More

పత్తి రైతులకు ఇబ్బంది కలగొద్దు : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్

జనగామ అర్బన్, వెలుగు: పత్తి విక్రయించడానికి వచ్చే రైతులను జిన్నింగ్​ మిల్లుల యాజమాన్యం, సీసీఐ అధికారులు ఇబ్బందులకు గురి చేయొద్దని జనగామ కలెక్టర్​ రిజ్

Read More

పటాన్చెరు నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధంగా మున్సిపాలిటీల అభివృద్ధి : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు: పటాన్​చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలు, వాటిలో విలీనమైన గ్రామాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మహిపాల్

Read More

లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు

మెదక్​ టౌన్, వెలుగు: జిల్లాలో ఈనెల 15న నిర్వహించే స్పెషల్​ లోక్​అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ డీవీ శ్రీనివాస్​ రావు సూచించారు. మంగళవారం తన క

Read More

మీర్జాపూర్లో ఘోరం.. పట్టాలు దాటుతుండగా రైలు ఢీ.. ఆరుగురు భక్తులు స్పాట్ డెడ్

మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్లో ఘోరం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదీ స్నానానికి వెళ్లేందుకు రైలు దిగిన కొందరు భక్తులు.. స్టేషన్ నుంచి బయటకు వెళ్లే

Read More

హుస్నాబాద్లో మంత్రి క్యాంప్ ఆఫీసు ముట్టడికి ఎస్ఎఫ్ఐ యత్నం

హుస్నాబాద్, వెలుగు: పెండింగ్​లో ఉన్న స్కాలర్​షిప్​, ఫీజు రీయింబర్స్​మెంట్స్​వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుస్నాబాద్​లోని మంత్రి పొన్నం ప్రభాకర

Read More

నిజాంపేటను అభివృద్ధిలో ముందుంచుతాం : ఎమ్మెల్యే రోహిత్ రావు

 నిజాంపేట, వెలుగు: నిజాంపేట మండలాన్ని అభివృద్ధిలో ముందుంచుతామని ఎమ్మెల్యే  రోహిత్ రావు అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో 22 మంది లబ్ధిదార

Read More

కర్ణాటక బీదర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

కర్ణాటక బీదర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం (నవంబర్ 05) బీదర్ దగ్గర కారు, వ్యాన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో మ

Read More