లేటెస్ట్
మద్యం మత్తులో కేకే మనవడి ర్యాష్ డ్రైవింగ్.. కేబీఆర్ పార్కు దగ్గర గ్యాస్ ఆటోను ఢీకొట్టి బీభత్సం
కేబీఆర్ పార్కు దగ్గర గ్యాస్ ఆటోను ఢీకొట్టిన యువకుడు నిందితుడు కేకే మనవడు.. సుమొటోగా కేసు నమోదు జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ప్రముఖ
Read Moreరైతుల భూమికి ప్రభుత్వానిది బాధ్యత: పొంగులేటి
భూరికార్డుల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదు ఇకపై రైట్ టు ప్రైవసీ ఉండదు.. ప్రతి ఎకరం పోర్టల్లో కనిపిస్తది వచ్చే నెలలో
Read Moreదేశవ్యాప్తంగా హైవేల అభివృద్ధికి రూ. 10 లక్షల కోట్లు.. వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్ గడ్కరీ
వచ్చే రెండేండ్లలో ఖర్చు చేస్తం: నితిన్ గడ్కరీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినం అమెరికాకు దీటుగా రోడ్లను డెవలప్ చేస్తామని వెల్లడి
Read Moreభార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలి: జస్టిస్ బీవీ నాగరత్న
కోర్టులకు రావడానికి ముందే సఖ్యతకు ప్రయత్నించాలని సూచన న్యూఢిల్లీ, వెలుగు: భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవాలని, ఒకరిపై మరొకరు గౌరవం కలిగి
Read Moreరష్యా దాడి.. ఉక్రెయిన్లో 24 మంది మృతి.. మరో 84 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్పై రష్యా మళ్లీ మిసైల్ దాడులు చేసింది. ఆదివారం సుమీ నగరంపై రెండు మిసైల్స్&zw
Read More30 రోజుల్లో వెళ్లిపోండి.. అక్రమ వలసదారులకు ట్రంప్ అల్టిమేటం
నెల కంటే ఎక్కువ ఉండాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అక్రమంగా ఉంటే జరిమానా విధిస్తాం మర్యాదగా తట్టాబుట్టా సర్దుకొని ఫ్లైట్ ఎక్కాలని ఆదేశం వాషి
Read More19 నుంచి కాంట్రాక్టు ప్రొఫెసర్ల సమ్మె
ఓయూ, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని ఏప్రిల్ 19 నుంచి నిరధిక సమ్మెను నిర్వహించ
Read Moreజైభీమ్ పాదయాత్రను లాంచ్ చేసిన గవర్నర్
దేశ వ్యాప్తంగా అన్ని రాజధానుల్లో యాత్ర హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్. అంబేద్కర్ జయంతిని ఆదివారం రాజ్ భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ జి
Read Moreగిగ్ వర్కర్లకు కొత్త పాలసీ.. ఉద్యోగ భద్రత, బీమా, ఇతర హక్కులతో చట్టం!
న్యాయ శాఖ ఆమోదానికి ప్రతిపాదనలు పంపిన కార్మిక శాఖ క్లియరెన్స్ రాగానే నోటిఫికేషన్ అభ్యంతరాల స్వీకరణకు నెల రోజులు గడవు రాష్ట్రంలో స్విగ్గ
Read Moreకులగణనపై అభ్యంతరాలను ఆన్లైన్లో చెప్పవచ్చు
ప్రభుత్వ సలహాదారు కేకే బీసీల రాజ్యాధికారం కోసం పోరాడతానని వెల్లడి కోటా బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశాభావం జలవిహార్ లో ‘దశదిశ మున్
Read Moreబీపీ మండల్కు భారత రత్న ఇవ్వాలి.. కేంద్రానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి
బషీర్బాగ్, వెలుగు: మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీల ఆశ
Read Moreఏప్రిల్ 16 నుంచి సీఎం బృందం జపాన్ పర్యటన
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 16న జపాన్ పర్యటనకు బయల్దేరనున్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు రాష్ట్ర అధికారుల బృందం ఈ
Read Moreఇండియన్లకు ట్రంప్ షాక్.. ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ
ఈబీ5 వీసాల కటాఫ్ తేదీ 6 నెలలు వెనక్కి 2019, మే1కి ముందు అప్లై చేసుకున్నోళ్లకే చాన్స్ ఈబీ5 వీసాతో గ్రీన్ కార్డు పొందాలనుకున్నోళ్లకు నిరాశ
Read More












