లేటెస్ట్

సందడిగా కామిక్ కాన్...హైటెక్స్ లో 13వ ఎడిషన్

మాదాపూర్ లోని హైటెక్స్​లో కామిక్ కాన్ 13వ ఎడిషన్ రెండో రోజూ ఉత్సాహంగా కొనసాగింది. శనివారం కామిక్స్, అనిమే, మాంగా, కాస్ ప్లే వేషధారణలు ఆకట్టుకున్నాయి.

Read More

ప్రజల కోసమే నిజాయితీగా కష్టపడ్డా: నితీశ్ కుమార్

పాట్నా: ఇన్నేండ్లు నిజాయితీగా ప్రజల కోసమే కష్టపడ్డానని, తన కుటుంబం కోసమంటూ ఏమీ చేయలేదని బిహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్న

Read More

కమర్షియల్ ఎల్పీజీ రేట్ల తగ్గింపు..ఏటీఎఫ్ ధర ఒక శాతం పెంపు

న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వ ఆయిల్ ​రిటైలర్లు విమాన ఇంధనం (ఏటీఎఫ్) ధరను ఒకశాతం పెంచగా,  కమర్షియల్ ఎల్​పీజీ సిలిండర్ ధరను స్వల్పంగా రూ. 5 తగ్

Read More

అభివృద్ధా.. అటవీ పాలనా?..ఏది కావాలో బిహార్ ప్రజలే తేల్చుకోవాలి: అమిత్ షా

గోపాల్‌‌‌‌‌‌‌‌గంజ్, సమస్తిపూర్, వైశాలీలో ప్రజలను ఉద్దేశించి వర్చువల్​గా ఎన్నికల ప్రచారం మహిళలు, రైతులకు మ

Read More

గాయం తర్వాత గాడిలో పడ్డ రిషబ్..

బెంగళూరు: గాయం నుంచి కోలుకున్న  రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (81 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్స

Read More

కూకట్ పల్లిలో రూ.3 లక్షల బంగారం కొంటే.. గోల్డ్కాయిన్ ఫ్రీ !

కేపీహెచ్​బీలో ముకుంద జ్యువెల్లరీ ప్రారంభోత్సవ ఆఫర్​ కూకట్​పల్లి, వెలుగు : తమ దగ్గర రూ.3 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు కొంటే 22 క్యారెట్ల అర

Read More

ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోం..ప్రశాంత్ కిశోర్

జన్  సురాజ్ పార్టీ చీఫ్​ ప్రశాంత్ కిశోర్   పాట్నా: బిహార్  అసెంబ్లీ ఎన్నికల్లో తాము కింగ్ మేకర్  గా మారినా సరే ఏ పార్టీతోన

Read More

ఐదంతస్తుల భవనం నేలమట్టం

అమీన్ పూర్​లో పర్మిషన్, మియాపూర్​లో నిర్మాణం ప్రభుత్వ భూమిలో కట్టడంతో కూల్చేసిన హైడ్రా మియాపూర్/అమీన్​పూర్, వెలుగు: ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమ

Read More

గ్రేటర్ వరంగల్ నగరంలో వరద బాధితులకు ప్రభుత్వ సాయం!

పూర్తిగా నష్టం జరిగిన ఇండ్లకు రూ.1.30 లక్షలు, పాక్షికికంగా దెబ్బతింటే రూ.6,500 నీట మునిగిన ఇండ్లకు రూ.15 వేల పరిహారం ఇచ్చేలా సర్కారు చర్యలు గ్ర

Read More

వారఫలాలు: నవంబర్ 2 నుంచి8 వరకు.. 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

వారఫలాలు: జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మేషరాశి నుంచి .. మీనరాశి వరకు ఈ వారం ( నవంబర్​ 2  నుంచి  ​ 8  వరకు ) రాశి ఫలాలను

Read More

వికారాబాద్ లో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని నరికి చంపి.. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని దారుణంగా కొడవలితో  హత్య చేశాడు వేపూరి యాదయ్య అనే &n

Read More

మరో.. 15,249 మందికి రేషన్ నెల నెలా పెరుగుతున్న కార్డులు

అక్టోబర్​లో పెరిగిన కార్డులు ​5,186 పెరిగిన రేషన్​ కోటా 93 టన్నులు ఉమ్మడి జిల్లాలో  11,47,560 కార్డులు నవంబర్ బియ్యం కోటా.. 22,007 టన్ను

Read More

20 ఏండ్లుగా ఇవ్వని కోటి ఉద్యోగాలు.. ఇప్పుడెలా ఇస్తారు..? బీజేపీ హామీలపై ప్రియాంక ఫైర్

బిహార్​ పాలన ఢిల్లీ నుంచే..! కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ బిహార్​ ప్రజలకు సమస్యలు చెప్పుకునే వేదికే లేకుండా పోయిందని వ్యాఖ్య   మం

Read More