లేటెస్ట్

వంశీకృష్ణను గెలిపిస్తే ఉపాధి అవకాశాలు : దూలం శ్రీనివాస్

కోల్​బెల్ట్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను కార్మికవర్గం భారీ మోజార్టీతో గెలిపించాలని సీఐటీయూ స్టేట్ ప్రెసిడెంట్​ దూలం శ్రీనివాస్

Read More

గడ్డం వంశీకృష్ణకే మాదిగల మద్దతు : రేగుంట సునీల్

    మాదిగ హక్కుల దండోరా అధ్యక్షుడు సునీల్  లక్సెట్టిపేట, వెలుగు: పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణక

Read More

గుజరాత్ లో రూ.600 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్

    14 మంది పాకిస్తానీయులు అదుపులోకి     ప్రత్యేక ఆపరేషన్  చేపట్టి బోటును స్వాధీనం చేసుకున్న     &

Read More

కరసేవకులను చంపినోళ్లనా.. రాముడి గుడి కట్టినోళ్లనా ఎవరిని ఎన్నుకుంటరు? : అమిత్ షా

కాస్ గంజ్(యూపీ): కరసేవకులపై కాల్పులు జరిపిన వారిని ఎన్నుకుంటారా, రామ మందిరాన్ని నిర్మించిన వారిని ఎన్నుకుంటారా అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఓట

Read More

రిజర్వేషన్లపై బీజేపీ తన వైఖరిని ప్రకటించాలి: ఆర్.కృష్ణయ్య

రాజ్యసభ సభ్యుడు  ఆర్.కృష్ణయ్య డిమాండ్ బషీర్ బాగ్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై అమలుపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని

Read More

కేరళలో పోలింగ్ అవకతవకలు .. ఈసీకి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు

తిరువనంతపురం: కేరళలో ఈనెల 26న జరిగిన మొదటి దశ లోక్ సభ పోలింగ్ లో విపరీతమైన అవకతవకలు జరిగాయని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్  ఆరోపించార

Read More

బుజ్జగింపులు షురూ.!.. ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్

    ఎన్నికల్లో ఒకే ఈవీఎం ఉండేలా ప్లాన్     ఎక్కువ ఈవీఎంలతో గుర్తులు, ఓటింగ్​లో గందరగోళానికి ఛాన్స్​   

Read More

బీజేపీ, బీజేడీ ఒక్కటే .. ఆ పార్టీలు ప్రజలను దోచుకుంటున్నయ్: రాహుల్ గాంధీ

కటక్: ఒడిశాలో బీజేపీ, బీజేడీ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘‘ఎన్నికల్లో ఒకరిపై ఒకరు పోరాడుతున్నట్టు

Read More

కేసీఆర్ బాధ కరెంట్ లేదని కాదు .. పొలిటికల్ పవర్ లేదని: జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ చీఫ్​ కేసీఆర్​కు ముందు  కల్వకుంట్ల తీసేసి అబద్ధాల కేసీఆర్ అని పెట్టుకోవాలని పీసీసీ వర్కింగ్  ప్రెసిడెంట్  జ

Read More

మున్నూరు కాపులను బీసీ–ఎలో చేర్చొద్దు:తెలంగాణ ప్రదేశ్​ గంగ పుత్ర సంఘం

ఖైరతాబాద్, వెలుగు: మున్నూరు కాపులను బీసీ–డి నుంచిబీసీ–ఎ జాబితాలో చేర్చుతామని సీఎం రేవంత్​ప్రకటించడం బాధాకరమని తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘ

Read More

ఓటమి భయంతోనే ప్రజలను మోదీ భయపెడుతున్నరు: జైరాం రమేష్​

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిశాక బీజేపీ ఓటమి ఖాయమని ఆ పార్టీ నేతలకు స్పష్టత వచ్చిందని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి జైరాం రమేష

Read More

నవాబుల అరాచకాలపై మాట్లాడరేం? .. సుల్తాన్ల దౌర్జన్యాలపై మౌనం : మోదీ

బెళగావి(కర్నాటక): కాంగ్రెస్​ మాజీ చీఫ్​ రాహుల్​ గాంధీ భారతదేశ రాజులు, మహారాజులను అవమానించారని, కానీ నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మాట్లాడడం లేదని ప్రధా

Read More

నేడు తెలంగాణకు మాజీ గవర్నర్ తమిళిసై

హైదరాబాద్, వెలుగు: బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు తెలంగాణ మాజీ గవర్నర్  తమిళిసై సోమవారం  రాష్ట్రానికి రానున్నారు. పది రోజులకు

Read More