జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లిలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రామాయణ నాటకంలో పట్టాభిషేక మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. కళాకారులు అన్నదమ్ములు, తండ్రీకొడుకుల మధ్య ఉన్న సంబంధాలను కండ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. శ్రీ సీతారామచంద్ర, ఆంజనేయ స్వామికి భక్తులు ఒడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పట్టాభిషేక మహోత్సవ అనంతరం కాకతీయ విద్యాసంస్థల అధినేత అవిరినేని సుధాకర్రావు మహా అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రామాయణ గురువు బోళ్ల కొమురయ్య, పడాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
జగ్గయ్యపల్లిలో వైభవంగా పట్టాభిషేక మహోత్సవం
- కరీంనగర్
- April 8, 2024
లేటెస్ట్
- కాంగ్రెస్లోకి ఖమ్మం మేయర్
- ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీకి షాక్ !
- టీ20 వరల్డ్ కప్ అంపైర్లుగా నితిన్, జయరామన్
- అక్షయ తృతీయ కోసం ప్లాటినం నగలు
- ఆరోపణల్లో నిజం ఉంటే తడిబట్టలతో మహాలక్ష్మి టెంపుల్కి రా:మంత్రి పొన్నం సవాల్
- నరైన్ మా సూపర్మ్యాన్ : షారూక్ ఖాన్
- ఫోర్జరీ సంతకాలతో పొదుపు సంఘం లోన్
- కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ను విచారిస్తం : సుప్రీంకోర్టు
- కేంద్ర హోంమంత్రి అమిత్షాపై కేసు
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- T20 World Cup 2024: అన్ని దేశాల వారికి చోటు.. టీ20 ప్రపంచ కప్ 2024కు అమెరికా జట్టు ప్రకటన
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్