చెట్టుకు ఉరేసుకున్న మైనర్ బాలుడు

చెట్టుకు ఉరేసుకున్న మైనర్ బాలుడు

బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువులో విషాదం జరిగింది. శ్రీనివాస్ చారీ అనే మైనర్ బాలుడు నిర్మానుష ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొడుకు మృతితో బాలుడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.

see more news

రామమందిర నిర్మాణానికి నేతల విరాళాలు..ఎవరెవరు ఎంతంటే?

మే 17 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ ..

మంత్రుల ముందే సర్పంచ్ ల నిరసన.. ఎర్రబెల్లి అసహనం

క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రిమ్స్ నుంచి ఎయిమ్స్ కు షిప్ట్..