బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పీరం చెరువులో విషాదం జరిగింది. శ్రీనివాస్ చారీ అనే మైనర్ బాలుడు నిర్మానుష ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కొడుకు మృతితో బాలుడి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.
see more news