మెదక్(చేగుంట), వెలుగు: ఆన్లైన్గేమ్స్ తో అప్పుల పాలై ఓ వ్యక్తి రైలు కిందపడి సూసైడ్ చేసుకున్న సంఘటన ఆదివారం మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్యారంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వడ్యారం గ్రామానికి చెందిన కౌడి నరేశ్(33) అప్పులు చేసి ఆన్లైన్గేమ్స్ఆడి డబ్బులు పోగొట్టుకొన్నాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వడియారం రైల్వే స్టేషన్ నుంచి మాసాయిపేట్ రైల్వే స్టేషన్ మధ్యలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్ గేమ్స్ తో అప్పుల పాలై సూసైడ్
- మెదక్
- April 22, 2024
లేటెస్ట్
- వనపర్తి జిల్లాలో..ఆర్టీసీ సేవలు అంతంతే!
- కొబ్బరి బోండం కొండెక్కింది!
- తెలంగాణలో వడదెబ్బతో ఇద్దరు మృతి
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- సింగరేణికి కేసీఆర్ చేసిందేమీ లేదు: వివేక్ వెంకటస్వామి
- హాట్రిక్ దక్కేనా?.. మూడోసారి గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ అభ్యర్థి కసరత్తు
- ఉద్యోగులకు 50% ఫిట్ మెంట్ ఇవ్వాలె : మధుసూధన్ రెడ్డి
- మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్
- నాగర్కర్నూల్లోకాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
- కోడ్తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు
Most Read News
- SRH vs MI: ముంబైతో హై వోల్టేజ్ మ్యాచ్.. సన్ రైజర్స్ జట్టులో కీలక మార్పు
- పోతురాజు దినేష్ ఇక లేరు
- T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా
- సచిన్ టెండూల్కర్ ఇంట్లో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి : పక్కింటోళ్ల కంప్లయింట్
- పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు
- Beauty Tips : రోజ్ వాటర్.. మీ చర్మానికే కాదు.. జుట్టుకు మంచి చేస్తుంది..!
- Airtel 84 రోజుల రీచార్జ్ ప్లాన్..Netflix సబ్స్క్రిప్షన్ ఉచితం..వివరాలిగో
- గుడ్ న్యూస్ : మండే ఎండలకు బై బై.. వర్షాలు పడుతయ్ ఎంజాయ్..
- తెలంగాణ సెట్ నోటిఫికేషన్ 2024 విడుదల
- AC క్లీనింగ్ చిట్కాలు: మీ ఏసీ కూలింగ్ అవడం లేదా..ఇలా చేయండి