కరీంనగర్ జిల్లాలో రిమాండ్ ఖైదీ పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ ఘటన మధ్యాహ్నం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లో లక్ష్మణ్ అనే వ్యక్తిపై దొంగతనం కేసు నమోదైంది. గత నెల ఐదు నుంచి కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇవాళ విచారణ కోసం అతడిని జగిత్యాల కోర్టులో హాజరుపరిచారు. తిరిగి తీసుకొస్తుండగా జైలుకు కొద్దిగా దూరంలో బస్సు దిగిన తర్వాత పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోయాడు. నిందితుడు గతంలో అదిలాబాద్ జిల్లాలోనూ ఇలాగే పారిపోయినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
పోలీసుల కళ్లుగప్పి రిమాండ్ ఖైదీ పరారీ
- తెలంగాణం
- February 3, 2023
లేటెస్ట్
- శ్రీ సారథి స్టూడియోస్లో డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియో ప్రారంభం
- ఫంక్షన్ చేద్దామని వెళ్తుంటే.. వ్యాను బోల్తా పడి ఇద్దరు మృతి
- గొడం నగేశ్ నామినేషన్పై గందరగోళం
- తెలంగాణ గ్రామీణ యువతకు స్కిల్స్ లేవు : వినోద్ కుమార్
- మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
- హరీశ్రావు కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
- ఓటేసి రండి ఫ్రీగా బటర్ దోశ, లడ్డూ తినండి
- బీజేపీ అంటే.. బ్రిటిష్ జనతా పార్టీ: సీఎం రేవంత్
- ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్
- ప్రచారం మీదే ఫోకస్ పెట్టిన క్యాండిడేట్లు
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు