బషీర్ బాగ్/సికింద్రాబాద్, వెలుగు: ఎల్బీస్టేడియంలో శుక్రవారం జరగనున్న ప్రధాని మోదీ సభ తెలంగాణకు ఎంతో కీలకమైనదని సికింద్రాబాద్బీజేపీ ఎంపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ఎంపీ స్థానాలు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ మాటలను జనం నమ్మే స్థితిలో లేరని చెప్పారు. గురువారం ఎల్బీ స్టేడియంలో చేస్తున్న సభ ఏర్పాట్లను పార్టీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డితో కలిసి కిషన్రెడ్డి పరిశీలించారు. అలాగే తార్నాక నుంచి మెట్టుగూడ, అడ్డగుట్ట. సీతాఫల్మండీ, వారసుగూడ వరకు కిషన్రెడ్డి ర్యాలీ నిర్వహించారు.
మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన
- హైదరాబాద్
- May 10, 2024
లేటెస్ట్
- తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్
- ఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక..
- Deepika Padukone: బేబీ బంప్ లుక్లో పోలింగ్ కేంద్రం వద్ద దీపికా..సంరక్షుడిగా భర్త రణవీర్ సింగ్
- సూర్యాస్తమయం సమయంలో పొరపాటున కూడా ఇవి చేయొద్దు.. అవి ఏంటంటే..
- T20 World Cup 2024: ఆ మూడు జట్లకు నిరాశ.. వార్మప్ మ్యాచ్లు ఆడకుండానే వరల్డ్ కప్ బరిలోకి
- రూల్స్ మారాయి.. ఇకపై ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్..
- స్వప్న శాస్త్రం: కలలో మామిడి పండు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- తిరుమలలో చిరుత సంచారం కలకలం
- ముంబైలో ఓటు వేసిన సల్మాన్ ఖాన్, ఐశ్వర్య
- OMG : నైట్రోజన్ (స్మోకీ) పాన్ తిన్న పిల్ల.. పొట్టకు బొక్క పడింది..!
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత