హైదరాబాద్, వెలుగు : వివిధ సేవా అవార్డులు పొందిన ఏసీబీ అధికారులను ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ సన్మానించారు. మూడు నెలల కింద ఎంఎస్అండ్కమాండేషన్సర్టిఫికెట్ల ప్రదానంలో కొందరికి సేవ, ఉత్తమసేవ, ఉత్కృష్టసేవ మెడల్స్లభించాయి.
బుధవారం క్రైం రివ్యూ మీటింగ్ సందర్భంగా వారందరిని సీవీ ఆనంద్అభినందించారు. అధికారులంతా తప్పని సరిగా సీక్రసీ మెయిన్టెయిన్ చేయాలన్నారు.
