జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్న నవదీప్

జోగుళాంబ ఆలయాలను దర్శించుకున్న నవదీప్

అలంపూర్, వెలుగు :  జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను  సినీ నటుడు నవదీప్  గురువారం దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికారు.

ముందుగా గణపతి పూజ నిర్వహించారు. అనంతం బాలబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, జోగుళాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన చేశారు. ఆలయ విశిష్టతను ఆలయ అర్చకులు వారికి వివరించారు.