ఆదిలాబాద్

ప్రజాసంగ్రామ యాత్రను సక్సెస్ చేయాలి : రావుల రాంనాథ్

లక్ష్మణచాంద/జన్నారం,వెలుగు: సంగ్రామ యాత్రను సక్సెస్​చేయాలని బీజేపీ పెద్దపెల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రాంనాథ్ కోరారు. ఆదివారం నిర్వహించిన లక్ష్మణచాంద

Read More

బండి సంజయ్​ అరెస్ట్​

నిర్మల్ జిల్లా భైంసాకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు కాన్వాయ్‌‌ని చేజ్ చేసి అదుపులోకి.. కరీంనగర్‌‌‌‌కు తరలింపు ర

Read More

పోలీసుల తీరుపై కోర్టు తలుపు తడతాం : బండి సంజయ్​

జగిత్యాల జిల్లా:  భైంసాలో ప్రజా సంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై బండి సంజయ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. భైంసాలో ప్రజాసంగ్రామ యాత్రకు ముందు అనుమ

Read More

భైంసాలో ఉద్రిక్తత.. బీజేపీ కార్యకర్తల రాస్తారోకో

నిర్మల్ జిల్లా/ జగిత్యాల జిల్లా: : భైంసాలో బీజేపీ తెలంగాణ చీఫ్​ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతిని రద్దు చేయడంపై స్థానిక పార్టీ శ్రేణు

Read More

ఆదిలాబాద్లో మరోసారి పులి సంచారం

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం తాంసీ–కేలో పులి సంచారం మరోసారి కలకలం రేపుతోంది. పిప్పల్ కోటి రిజర్వాయర్ దగ్గర కార్మికులు పులిని చూశారు. పులి భయంత

Read More

డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించలేదని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

అదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి  ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన మీసాల సాయన్న అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.

Read More

బాసర ర్యాగింగ్​ ఘటన.. 5గురు విద్యార్థులకు పనిష్మెంట్

ట్రిపుల్ ​ఐటీ చివరి సెమిస్టర్​ పరీక్షలకు అనర్హులుగా ప్రకటన   క్లాసులకు హాజరుకాకుండా 15 రోజుల సస్పెన్షన్​ భైంసా, వెలుగు: నిర్మల్​ జిల్లా

Read More

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పరిహారం కోసం కుటుంబీకుల ధర్నా రామకృష్ణాపూర, వెలుగు:  మందమర్రి మండలంలోని  గద్దెరాగడిలోని జాన్​ డీర్​  ట్రాక్టర్​ షోరూమ్​ ఎదుట మెకానిక

Read More

ఆర్నెళ్లుగా ఆర్కేపీ ఆస్పత్రిలో  ఎక్స్​రే మెషీన్​ మూలకు

 రామకృష్ణాపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​లోని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో  ఆరు నెలలుగా ఎక్స్​ రే మెషీన్​ పనిచేయడం

Read More

ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు

28 నుంచి ఐదో విడత పాదయాత్ర ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు భైంసాలో ప్రారంభం, వచ్చే నెల 17న కరీంనగర్​లో ముగింపు మొత్తం 20 రోజులు, 222 కిలోమీటర్లు

Read More

మరోసారి జనంలోకి బీజేపీ

నేటి నుంచి వరుస కార్యక్రమాలు 26న జనం గోస..     బీజేపీ భరోసా  27న జిల్లాల్లో పార్టీ సమావేశాలు 29న పార్టీ మండల సమావేశాలు డిసెంబర

Read More

బాసర ట్రిపుల్ ఐటీలో ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థినులను వేధిస్తున్నారన్న ఆరోపణలపై ఇద్దరు కాలేజీ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అకౌంట్ సెక్షన్‭కి చెందిన ఇద్దరు ఉద్యోగుల

Read More

కొనుగోలు కేంద్రం ఎత్తివేతపై రైతుల ఆగ్రహం

కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గొల్లపల్లిలో రైతుల ఆందోళన మంచిర్యాల జిల్లా:  గొల్లపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రై

Read More