హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా ఆస్పత్రికి రిపేర్ చేసినా ఆశించిన స్థాయిలో అందుబాటులోకి తేవడం కష్టమని నిపుణుల కమిటీ తేల్చినట్లు హైకోర్టుకు ఏజీ బీఎస్ ప్రసాద్ చెప్పారు. ఆస్పత్రిపై దాఖలైన వేర్వేరు వ్యాజ్యాలపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. ఉస్మానియా ఆస్పత్రిపై వేసిన కమిటీ రిపోర్టు ఏంటి, దాని ఆధారంగా తీసుకోనున్న చర్యలేమిటని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. రిపేర్లు, మరమ్మతులు చేసినా ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ సేఫ్ గా ఉండదని కమిటీ రిపోర్టు ఇచ్చిందని ఏజీ తెలిపారు. రిపోర్టును ప్రభుత్వం స్టడీ చేయాల్సి ఉందని, దానిపై నిర్ణయం తెలియజేసేందుకు గడువు కావాలని కోర్టును కోరారు. పర్మిషన్ ఇచ్చిన కోర్టు విచారణను ఆగస్టు 19కి వాయిదా వేసింది.
ఉస్మానియా ఆస్పత్రి బిల్డింగ్ సేఫ్ గా ఉండదన్న కమిటీ
- హైదరాబాద్
- July 23, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- దూరదర్శన్ లోగో వివాదం: కలర్ మార్పుతో బాధపడ్డాను: మాజీ సీఈవో
- 147 సీట్లతో అధికారంలోకి వైసీపీ.. ఒప్పుకున్న టీడీపీ.. వీడియో వైరల్..
- Harish Shankar Open Letter: మర్యాద ఇస్తూనే చోటాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్
- Gautam Gambhir: గంభీర్ వింత సమాధానం.. మెస్సీ, రోనాల్డో ఇష్టం లేదంటూ మరొకరి పేరు
- ఓటు వేయడం మర్చిపోకండి: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్
- మోకాళ్ల యాత్ర చేసినా కేసీఆర్ను నమ్మరు... ఎంపీ లక్ష్మణ్
- 2024 Hanumanth Jayanti Special: కోటిమొక్కుల దేవుడు కొండగట్టు అంజన్న
- ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్
- ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?
- శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి సంయుక్తా మీనన్…
Most Read News
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. మూడు రోజులు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో భారీ వర్షం..
- ఐపీఎల్ టికెట్ల వివాదం.. ఉప్పల్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత
- ఇదేం పద్దతి: హైదరాబాద్ ఐకియాకు జరిమానా.. రూ.20 వసూలు చేస్తారా..?