యాదాద్రి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్

యాదాద్రి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అక్షాంశ్ యాదవ్

యాదాద్రి, వెలుగు:  యాదాద్రి జిల్లా ఎస్సీగా అక్షాంశ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ రాచకొండ కమిషనరేట్​ పరిధిలో యాదాద్రి జోన్​ డీసీపీగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. కమిషనరేట్ల పునర్వవస్థీకరణతో యాదాద్రి జోన్​, పోలీస్​ శాఖలో జిల్లాగా ఏర్పడింది. దీంతో జిల్లా ఎస్పీ కేడర్​కు మారింది.