జేఈఈ అడ్వాన్స్‌‌డ్‌‌లో అల్ఫోర్స్ సత్తా

జేఈఈ అడ్వాన్స్‌‌డ్‌‌లో అల్ఫోర్స్ సత్తా

కొత్తపల్లి, వెలుగు: జేఈఈ అడ్వాన్స్‌‌డ్‌‌లో అల్ఫోర్స్ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారని విద్యాసంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. తమ కాలేజీకి చెందిన బి.లోకేశ్‌‌ 115వ ర్యాంకు సాధించారని చెప్పారు. ఎ.ఇషాంత్ రెడ్డి 282, అభిరామ్ 306, శశిప్రీతమ్ 467, వాగ్దేవి 660, వివేక వర్ధన్ 916, బి.ప్రవీణ్ 1,012, సాయిచరణ్ 1,176, గౌతమ్ 1,245, రిషి 1,297, అభినయ్ 1,331, కౌశిక్ 1,365, అనుదీప్ 1,413, ఎ.వంశీకృష్ణ 1,905, రోహిత్ 1,956, శ్రీనివాస్ 2,040, శ్రీహర్ష 2,173, ఉజ్వల్ 2,257, సంపత్ 2,282, వేణుగోపాల్ 2,363, టి.వైష్ణవి 2,390, అభినవ్ 2,488, ప్రణతి 2,808, అఖిల్ 2,951, బి.శ్రీజిత్ 3,064, శ్రీసదన్ 3,423, వినయ్​3,499, ఆదిత్య 3,518, కుష్టి 3,585, శ్రీచరణ్ 3,769, సుహాసిత 3,784, ఎన్.విష్ణుతేజ 3,928, అఫ్తాబ్ 4,186, ప్రసూన 4,500, కె.సాయిదీక్షిత్ 4,576, ఐ.ఆసూశ్రీ 4,589 ర్యాంకులు సాధించినట్లు తెలిపారు.

తమ కాలేజీ నుంచి 5 వేల లోపు ర్యాంకు 36 మందికి, 10 వేల లోపు 50 మందికి పైగా విద్యార్థులకు వచ్చినట్లు చెప్పారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన స్టూడెంట్లను చైర్మన్‌‌ అభినందించారు.