తిరుమల అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర భక్తులకు, సెక్యూరిటీకి మధ్య ఘర్షణ జరిగింది. తమిళనాడు రాష్ట్రం చెంగల్ పట్టుకు చెందిన 45మంది భక్త బృందం తిరుమల శ్రీవారిని దర్సించుకోవడానికి తిరుపతికి చేరుకున్నారు. అలిపిరి తనిఖీ కేంద్రం దగ్గర లగేజ్ చెక్ చేస్తుండగా నారాయణస్వామి అనే భక్తుడు గుట్కా ప్యాకెట్ తో కన్పించాడు. గుట్కా తీసుకెళ్ళకూడదని సెక్యూరిటీ సిబ్బంది చెప్పడంతో… ఆ ప్యాకెట్ ను కిందపడేసి లగేజ్ ను చెక్ చేయించుకుని వెళ్లాడు. ఆ తర్వాత వెనక్కి వచ్చి మళ్లీ గుట్కా పాకెట్ ను తీసుకున్నాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది… చేతిలో ఉన్న గుట్కా ప్యాకెట్ ను బలవంతంగా తీసుకున్నారు. దీంతో సెక్యూరిటీతో గొడవ పడటంతో… నారాయణస్వామి పై దాడి చేశారు. అడ్డొచ్చిన భక్తబృందాన్ని కూడా కొట్టారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భక్తుడి చేతిలో గుట్కా.. అలిపిరి దగ్గర గొడవ
- ఆంధ్రప్రదేశ్
- June 14, 2019
లేటెస్ట్
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
- మే 18న తెలంగాణ కేబినెట్ సమావేశం
- Good Health: జ్వరం వచ్చినప్పుడు ఆయుర్వేద చిట్కాలు ఇవే...
- కొత్త వైరస్ : దేశంలో పసుపు జ్వరం.. లక్షణాలు ఏంటీ.. జాగ్రత్తలు ఎలా..!
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- టూర్లకు పోతున్న లీడర్లు
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- DC vs LSG: లక్నోపై విజయం.. ప్లే ఆఫ్ రేసులోనే ఢిల్లీ
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు