కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్...కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి రాగానే పేరు ప్రకటిస్తామన్నారు. తన లాయర్లు అందుకు సంబంధించిన పని చూస్తున్నట్లు చెప్పారు. అవసరం వస్తే 117 సీట్లలో పోటీ చేస్తామన్నారు అమరీందర్ సింగ్. నవజోత్ సింగ్ సిద్ధు ఎక్కడి నుంచి పోటీ చేసిన ఆయనపై పోటీ పెడతామన్నారు. ఎన్నికల హయాంలో ఇచ్చిన హామీల్లో 92 శాతం తన హయాంలోనే నెరవేర్చినట్లు చెప్పారు అమరీందర్.
మరిన్ని వార్తల కోసం
పత్తి ధరకు రెక్కలు: ఎన్నడూ లేనంతగా మద్దతు ధర
క్రికెట్ను అవమానించిన వారితో మాట్లాడటం వేస్ట్: భజ్జీ