రెండేళ్ల విరామం తర్వాత మొదలైన అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ ప్రతికూలతల కారణంగా యాత్రను నిలిపివేసినట్లుఅధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్ యాక్సిస్లోని నున్వాన్ బేస్ క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను దర్శనానికి అనుమతించలేదని అధికారులు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో అర్థరాత్రి నుంచి వర్షం కురుస్తోంది. రానున్న 36 గంటలపాటు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను తాత్కాలికంగా నిలిపివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వాతావరణ పరిస్థితులు మెరుగవ్వగానే యాత్ర తిరిగి ప్రారంభిస్తామని నిలిపివేసినట్లుఅధికారులు స్పష్టం చేశారు. కాగా జూన్ 30న మొదలైన ఈ యాత్రను ఇప్పటివరకు 75,000 మంది యాత్రికులు సందర్శించుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా ఆగస్టు 11న ఈ యాత్ర ముగియనుంది. అటు కోవిడ్ మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాల్లో అమర్నాథ్ యాత్ర జరగలేదు.
అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత
- దేశం
- July 5, 2022
లేటెస్ట్
- DC vs GT: మిల్లర్, రషీద్ మెరుపులు వృధా.. చివరి బంతికి గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
- ఇంటర్ ఫెయిల్: మనస్థాపంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య
- మరోసారి అంతరిక్ష యాత్రకు సునీత విలియమ్స్
- DC vs GT: మోహిత్ శర్మను చితక్కొట్టిన పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డ్
- లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
- వైసీపీకి మద్దతు తెలిపిన దిల్ రాజు.. వీడియో వైరల్..
- కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న
- 3పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్..
- ప్రభుత్వ భూములు కబ్జా.. జగద్గిరిగుట్టలో రౌడీ షీటర్ అరెస్ట్
- DC vs GT: సిక్సులతో హోరెత్తించిన పంత్.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే..?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి