కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్డౌన్ను మరో సారి పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదన్నారు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. అంతేకాదు, లాక్డౌన్ పొడిగింపుతో వైద్యపరమైన సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉందన్నారు. మళ్ళీ లాక్డౌన్ పొడిగింపుతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తాను చేసిన ట్వీట్లను ప్రస్తావించారు ఆనంద్ మహీంద్రా. లాక్డౌన్ను పొడిగిస్తే కనుక దాని ప్రతికూల ప్రభావం ప్రజల మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్నారు. సమగ్రమైన విధానాన్ని రూపొందించి లాక్డౌన్ ఎత్తివేయడమే సరైన నిర్ణయమన్నారు.
మళ్లీ లాక్డౌన్ పొడిగిస్తే ఆర్థిక వినాశనం తప్పదు: ఆనంద్ మహీంద్రా
- దేశం
- May 26, 2020
లేటెస్ట్
- ఇంటర్ కాలేజీల అఫిలియేషన్లు పూర్తయ్యాకే అడ్మిషన్లు చేపట్టాలి
- చందూ ఛాంపియన్..ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- ఇటలీలో టీవీఎస్
- క్రేజీ కాంబో..రౌడీతో రౌడీ బేబీ
- బర్త్డే వెకేషన్ కు.. మూడు అప్డేట్స్
- దేశాన్ని ప్రధాని మోదీ విభజిస్తున్నారు: నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా
- నా డబ్బునే పట్టిస్తావా..ఓనర్ బెదిరింపు.. యువకుడు సూసైడ్
- కేజ్రీవాల్ తన పీఏను తొలగించాలి: బీజేపీ
- 4 నెలల గరిష్టానికి ట్రేడ్ డెఫిసిట్
- 7 వేలకు చేరిన అగ్రి స్టార్టప్లు
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్