
ఆంధ్రప్రదేశ్
క్రిమినల్స్ పాలిటిక్స్ ఎలా ఉంటారో.. జగనే ఉదాహరణ: హోమ్ మంత్రి అనిత
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు హోంమంత్రి అనిత. వైసీపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని.. ఎక్కువ మంది రావాలంటూ వాట్సాప్
Read MorePawanKalyan: ఇంకా ఆస్పత్రిలోనే మార్క్ శంకర్ : కొడుకుని చూసి పవన్ కల్యాణ్ భావోద్వేగం
మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ మంగళవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి సింగపూర్ కు చేరుకున్నాడు. మంగళవారం (ఏప్రిల్ 8న) రాత్రి
Read Moreపోలవరం ముంపుపై సీడబ్ల్యూసీతో సర్వే.. జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ
థర్డ్ పార్టీతో చేయించేందుకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అంగీకారం జాయింట్ సర్వేకు ఒప్పుకోని ఏపీ కిన్నెరసాని, ముర్రేడువాగు సహా స్థానిక వాగుల వరద ప్
Read Moreప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊహించలేదు.. కొడుకు అగ్ని ప్రమాదంపై పవన్ ఆవేదన
సింగపూర్: అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీడియాకు తెలిపారు. ప్రమాద తీవ్రత ఇంత ఉంటుందని ఊ
Read Moreఏపీలో ఒకప్పటి బీహార్ కంటే దారుణమైన పరిస్థితులు.. రెడ్ బుక్ పాలన నడుస్తోంది..
సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో పర్యటించిన వైసీపీ అధినేత జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. లింగమయ్య హత్య రాష్ట్రంలో పరిస్థ
Read Moreవాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు.. ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని.. గౌరవ వేతనం రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. అధిక
Read Moreపవన్ కల్యాణ్ చిన్న కుమారుడుకు ప్రమాదం.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు, జగన్, కేటీఆర్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కుమారుడు చదువుతోన్న స్కూల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. స్కూల్లో మంటలు చెలరే
Read Moreకియా పరిశ్రమలో భారీ చోరీ.. ఏకంగా 900 కార్ల ఇంజిన్లు మాయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో భారీ చోరీ జరిగింది. జిల్లాలోని యర్రమంచి పంచాయతీ పరిధిలో ఉన్న కియా పరిశ్రమలో సుమారు
Read Moreరెండుగా విడిపోయిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్..భయాందోళనలో ప్రయాణికులు
శ్రీకాకుళం జిల్లా పలాసలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరాకు వెళ్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ట్ర
Read Moreస్కూల్లో భారీ అగ్ని ప్రమాదం.. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలు
అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతోన్న పాఠశాలలో మ
Read Moreఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదు: వైసీపీపై షర్మిల సంచలన ట్వీట్
వైసీపీపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీకి, ఆ పార్టీని మోసే సంస్థలకు ఇంకా పచ్చ కామెర్ల రోగం తగ్గినట్లు లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అ
Read Moreఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్.. అమరావతికి రూ. 4 వేల కోట్లు నిధులు విడుదల
ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం.. ఏపీ రాజధాని అమరావతికి పెద్దఎత్తున నిధులు విడుదల చేసింది కేంద్రం. అమరావతి పనుల ప్రారంభం కోసం తోలి విడ
Read Moreబంగాళాఖాతంలో అల్పపీడనం : రాబోయే 4 రోజులు ఎండలు, వానలు
గత వారంలో కురిసిన వర్షాలతో ఎండల నుంచి కాస్త రిలీఫ్ దక్కిన్నప్పటికీ.. రెండు రోజుల నుంచి ఎండలు మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ క్రమంలో బంగాళాఖాతంలో తాజాగా ఏర్ప
Read More