
ఆంధ్రప్రదేశ్
బనకచర్లపై ఏపీ, కేంద్రం కొత్త ఎత్తుగడ! గోదావరి-కావేరి లింక్ను గోదావరి-సోమశిల-కావేరి లింక్ గా మార్చే కుట్ర
తొలుత జీబీ లింక్ ద్వారా నీటిని తమిళనాడుకు తరలించే యోచన ఇది పూర్తయ్యాక గోదావరి-సోమశిల లింక్ చేపట్టేలా ప్రణాళిక ఈ నెల 12న ఎన్డబ్ల్యూడీఏ టాస్క్
Read Moreసిగ్గుపడాల్సిన అవసరమే లేదు.. జగన్, భారతి క్షమాపణ చెప్పాలి: షర్మిల
చిత్తూరు: అమరావతి వేశ్యల రాజధాని అంటూ పాత్రికేయుడు, విశ్లేషకుడు కృష్ణంరాజు ఓ టీవీ ఛానెల్ డిబేట్లో చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో తీవ్ర దుమార
Read Moreహిమాలయ పర్వతం ఎక్కుతూ.. ప్రముఖ ఆర్కిటెక్ట్ ఇంజినీర్ మృతి
హిమాలయ పర్వతారోహణలో అపశృతి చోటు చేసుకుంది. పర్వతారోహణ చేస్తుండగా.. అస్వస్థతకు గురై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడకు చెందిన ఆర్కిటెక్ట్ ఇం
Read Moreసీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేనిని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఏపీ పోలీసులు తొలుత కొమ్మిన
Read Moreఆ డబ్బు మనది అయితే.. చెత్తలో పడేసినా వెతుక్కుంటూ వస్తుంది : నెల్లూరులో జరిగిన ఘటనే నిదర్శనం
ప్రతి అన్నం మెతుకు మీద తినేవాడి పేరు ఉంటుందనే నానుడి తెలిసే ఉంటుంది. అలాగే ప్రతి నోటు మీద దాన్ని అనుభవించే వాడి పేరు ఉంటుంది అనుకునేలా నెల్లూరు జిల్లా
Read Moreఅవినీతిని అంతం చేయాలంటే రూ.500 నోట్లను కూడా రద్దు చేయాలి: CM చంద్రబాబు
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం (జూన్ 8) ఓ నేషనల్ మీడియా చానెల్కి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర
Read Moreఏపీలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చి చంపిన దుండగులు
అమరావతి: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. విద్యార్థినిపై పెట్రోల్ పోసి
Read Moreఅన్నమయ్య జిల్లాలో 48 ఎర్రచందనం దుంగలు పట్టివేత.. నలుగురి అరెస్ట్..
అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి అటవీప్రాంతంలో 48 ఎర్రచందనం దుంగలతో ఒక బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకొని నలుగురిని అరెస్ట్ చేశారు
Read Moreఅన్నమయ్య జిల్లాలో ఉద్రిక్తం.. రెండు గ్రామాల మధ్య ఘరణ..ఎందుకంటే..
ఎంకి పెళ్లి సుబ్చిచావుకొచ్చిందంటారు .. ఇప్పుడు ఇదే సామెత అన్నమయ్య జిల్లా రామసమద్రం మండలంలోని రెండు గ్రామాల పెద్దమనుషులకు వర్తించేలా ఉంది. ఓ మహిళ
Read Moreభక్తుల సౌకర్యం కోసమే.. దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రం అలిపిరికి : టీటీడీ ఈవో
భక్తుల సౌకర్యం కోసమే దివ్యదర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని అలిపిరికి మార్చినట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు తెలిపారు. శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలిన
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు
ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం (జూన్ 7) తెల్లవారు జామున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్ర
Read MoreAP News: అన్ని చోట్ల రోజుకు 8 గంటలే పని..! ఏపీలో మాత్రం 10 గంటలకు పెంపు
10 Hours Working: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ప్రజలకు పనిదినాలను తగ్గించాలనే డిమాండ్ పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఇప్పటికే కొన్ని దేశాల
Read Moreతిరుమల హోటళ్లలోనూ సంప్రదాయమైన తెలుగు వంటకాలు : కఠినంగా అమలు చేస్తామన్న అదనపు ఈవో వెంకయ్య
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో తెలుగు వారి సంప్రదాయ వంటకాలను భక్తులకు అందించేలా హోటళ్ల యజమానులు చర్యలు తీసుకోవాలని అదనపు ఈవీ వెంకయ్యచౌదరి సూచి
Read More