ఆంధ్రప్రదేశ్

ఇయ్యాల్టి నుంచి 3రోజులు కడప జిల్లాలో జగన్ టూర్

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు సొంత జిల్లా కడపలో పర్యటించనున్నారు. రేపు తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ

Read More

కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు

పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆంధ్రప్రదేశ్ లోని కాణిపాకం వరసిద్ది వినాయక క్షేత్రాన్ని రాబోయే రోజుల్

Read More

ప్రత్యేక ఆకర్షణగా తుమ్మలగుంట వినాయకుడు

తిరుపతి: వినాయక చవితి సందర్భంగా భక్తులు ఆది దేవుడు గణనాధుడిని ఘనంగా కొలుచుకుంటున్నారు. వాడవాడలా వెలసిన తీరొక్క గణనాధులు ఆకట్టుకుంటున్నారు. తిరుపతి తుమ

Read More

ఏడుకొండల వాడికి ఎరువాడ జోడు పంచెలు

రెండేళ్ల తర్వాత తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. వైభవంగా జరిపేందుకు టీటీడీ (TTD) భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు బ్రహ్మో

Read More

అంగరంగ వైభవంగా దూడకు బారసాల

మన సంస్కృతిలో ఆవులు, ఎద్దులకు ప్రత్యేక స్థానం ఉంటుంది. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఆవులు, ఎద్దులను రైతులు పూజిస్తుంటారు. తమ ఇంట్లో కుటుంబ సభ్యులుగానే భావి

Read More

శ్రీశైలం 8 గేట్లు ఎత్తివేత

నాగర్​కర్నూల్, ​వెలుగు : ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా శ్రీశైలం రిజర్వాయర్​లో 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆదివారం ఉదయం వరకు ర

Read More

12 ఏళ్ల వయసులో ఏబీసీడీలు నేర్చుకున్నాను

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సభను సుప్రీంకోర్టులో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తిలో తన ప్రస్థ

Read More

విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్

ఆంధ్ర ప్రదేశ్లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఇకపై కనిపించవు. కేవలం బట్టలతో చేసిన ఫ్లెక్సీలు మాత్రమే అనుమతి ఉంటుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. పర్యావరణా

Read More

కుప్పంలో మూడంచెల భద్రత ఏర్పాటు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్తతలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే నిన్న జరిగిన ఘటనలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. మూడో రోజు చంద్రబాబు పర్యటనలో మూడంచెల భద్

Read More

కుప్పంలో వైసీపీ వర్సెస్ టీడీపీ

చిత్తూరు జిల్లా కుప్పంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్య

Read More

సోషల్మీడియా ఖాతాలు పరిశీలించాకే పాస్పోర్టు ఇస్తాం

ప్రజలు సోషల్మీడియాలో చేసే పోస్టులు..వారికి  పాస్పోర్టు ఇవ్వాలా..? వద్దా..? అనే విషయాన్ని డిసైడ్ చేయనున్నాయి. సోషల్ మీడియా కట్టడిలో భాగంగా తెలుగ

Read More

తెలుగు రచయితలకు కేంద్ర సాహిత్య పురస్కారాలు

న్యూఢిల్లీ: కేంద్ర సాహిత్య అకాడ‌మీ 2022 సంవత్సరానికి గాను యువ‌, బాల పుర‌స్కారాలను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 22 మంది రచయితలను

Read More

సాగర్ డ్యాంపై ఏపీ, తెలంగాణ పోలీసుల పంచాయితీ

నాగార్జున సాగర్ లో మరోసారి తెలంగాణ, ఏపీ పోలీసుల వివాదం తెరపైకి వచ్చింది. సాగర్ డ్యాంపై ఏపీ సివిల్ పోలీసులు, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల మధ్య వివాదం జరిగి

Read More