ఆంధ్రప్రదేశ్

బోగీ - ప్లాట్‌ఫామ్‌కు మధ్య చిక్కుకుపోయిన యువతి మృతి

విశాఖపట్నంలోని దువ్వాడ రైల్వే స్టేషన్‌లో ఇటీవల బోగీ - ప్లాట్‌ఫామ్‌ మధ్య చిక్కుకుపోయి తీవ్ర గాయాలపాలైన అన్నవరం యువతి ఎం.శశికళ చనిపోయింది

Read More

తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం : సజ్జల రామకృష్ణారెడ్డి

విజయవాడ: తెలంగాణ, ఏపీ మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా ఉండాలన్నదే మా విధానం, అలా కాగలిగితే మొదట స్వాగతించేది వైఎస్ఆర్ కాంగ్రెస్​పార్టీనే అని ఏపీ ప్రభుత్వ సలహాద

Read More

చంద్రబాబుకి ఇదే చివరి ఎన్నిక: వైఎస్ జగన్

విజయవాడ: రాబోయే 2024 ఎన్నికలు ఖచ్చితంగా చంద్రబాబుకు చివరి ఎన్నికలేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ఈ సారి మా టార్గెట్ 175 నియోజకవర్గాలకు 175 సీట్లు

Read More

పవన్‌ ప్రచారానికి వెహికిల్ రెడీ

ఏపీలో జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ త్వరలో చేపట్టనున్న యాత్రకు స్పెషల్ వెహికిల్ రెడీ అయ్యింది. ఈ వాహనం వీడియోను పవన్ తన  ట్విట్టర్లో పోస్ట్ చేశారు . &#

Read More

రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయిన యువతి

విశాఖపట్టణంలోని దువ్వాడ రైల్వేస్టేషన్ లో శశికళ అనే విద్యార్థిని ప్రమాదవశాత్తు రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుపోయింది. స్టేషన్‭లో ఆగి ఉన్న రైలు నుంచి కి

Read More

ఎన్నారై కాలేజీపై మనీలాండరింగ్ కేసు నమోదుచేసిన ఈడీ 

ఎన్నారై కాలేజీపై ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసినట్లు ఈడీ ప్రకటించింది. ఈ నెల 2, 3 తేదీల్లో విజయవాడ, కాకినాడ, గుంటూరు, హైదరాబాద్ల

Read More

'కాంతార'లోని వరాహ రూపం పాటకు తహసీల్దార్ డ్యాన్స్

చిన్న సినిమాగా వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన కాంతార తెలుగు ప్రేక్షకుల హృదయాల్లోనూ చెరగని ముద్ర వేసింది. ఆ సినిమాలోని వరాహ రూపం

Read More

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రెండ్రోజుల ఏపీ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.  అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతిక

Read More

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. 14 కంపార్ట్ మెంట్లలో భక్తులు స్వామి వారి దర్శనానికి ఎదురు చూస్తున

Read More

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివయ్య నామస్మరణత

Read More

విశాఖ సాగర తీరంలో నేవీ వేడుకలు

దేశ వ్యాప్తంగా నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. ఢిల్లీలో నేవీ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నేషనల్ వార్ మెమోరియల్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించార

Read More

వైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు

తిరుపతి : టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో ధర్మ

Read More

విశాఖ తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్

ఏపీలోని విశాఖ సాగర తీరంలో నేవీ డే సెలబ్రేషన్స్ కోసం రిహార్సల్స్ కొనసాగుతున్నాయి. రేపు విశాఖలోని బీచ్ రోడ్డులో నేవీ డే వేడుకలు నిర్వహించనున్నారు. దీని

Read More