ఆంధ్రప్రదేశ్
ప్రధాని మోడీతో ఏపీ సీఎం జగన్ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఏపీ సీఎం వైయస్ జగన్ భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో సమావేశం జరిగింది. రాష్ట్రానికి సంబంధ
Read Moreదొంగతనానికి వెళ్లి కిటికీలో ఇరుక్కున్న దొంగ
శ్రీకాకుళం జిల్లా: దేవాలయంలో దొంగతనానికి వెళ్లి అడ్డంగా బుక్కయ్యాడు ఓ దొంగ. కిటికీలోంచి బయటపడేందుకు ప్రయత్నించి అందులోనే ఇరుక్కుపోయిన ఉదంతం తెల్లారాక
Read Moreవీడియో: పేలిన బుల్లెట్ బండి పెట్రోల్ ట్యాంక్
అనంతపురం జిల్లా కసాపురం నెట్టెకంటి ఆంజనేయస్వామి ఆలయం వద్ద పార్క్ చేసిన బుల్లెట్ బైకు పెట్రోల్ ట్యాంక్ పెద్ద శబ్దం చేస్తూ.. పేలిన ఘటన వీడియో వైరల్ అవుత
Read Moreఏపీలో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన జరుగుతోంది. కొత్త జిల్లాలను సీఎం వైఎ
Read Moreఏపీలో పూర్తయిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తైంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. శనివారం
Read Moreశ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం
తిరుమల: శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్జిత సేవలు పునః ప్రారంభం అయ్యాయి. కరోనా కారణంగా రెండేళ్లుగా నిత్య, ఆర్జిత సేవల్లో భక్తులు పాల్గొనే అవకాశం లేకుండా పోయ
Read Moreఏపీలో ఈనెల 4 నుంచి ఒంటిపూట బడులు
అమరావతి: రాష్ట్రంలో ఈనెల 4వ తేదీ (సోమవారం) నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఎండలు రోజు రోజుకూ
Read Moreకోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ లకు జైలుశిక్ష
కోర్టుధిక్కరణ కేసుకు సంబంధించి ఏపీలో 8 మంది ఐఏఎస్ లకు హైకోర్టు శిక్ష ఖరారు చేసింది. రెండు వారాల జైలుశిక్షతో పాటు జరిమానాను కూడా విధిస్తూ ఆదేశాలు
Read Moreశ్రీశైలంలో కన్నడ భక్తుల వీరంగం
కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. జగద్గురు పీఠం సమీపంలో కన్నడ భక్తులు బీభత్సం సృష్టించారు. టీ స్టాల్ యజమానితో గొడవ పడి దాడి
Read Moreఏపీలో కరెంట్ బిల్లుల పెంపు.. తెలంగాణకు ఏపీకి తేడా ఇదే!
తెలంగాణ మాదిరిగానే ఏపీలోనూ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. కరెంట్ బిల్లులు పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. 30 యూనిట్ల వరకు 45 పైసలు, 31
Read Moreవచ్చే ఎన్నికల్లో యూత్కే 40% టికెట్లు
40 ఏళ్లలో రాజకీయాల్లో చరిత్ర సృష్టించినం: చంద్రబాబు హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్టీ రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించారన
Read Moreశ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. సాధారణంగా ఏడాదిలో నాలుగుసార్లు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థా
Read Moreచిత్తూరు ప్రమాద ఘటనలో 9కి చేరిన మృతుల సంఖ్య
చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. శనివారం రాత్రి భాకరాపేట కనుమలో మలుపు వద్ద బస్సు బోల్తా పడిన
Read More












