ఆంధ్రప్రదేశ్
తెలంగాణలోని జాతీయ రహదారి 930పీ విస్తరణకు రూ.675 కోట్లు
తెలంగాణకు 675 కోట్ల రూపాయలతో జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. జాతీయ రహదారి 9
Read Moreకొండల్లో బైక్పై నారా బ్రాహ్మణి రైడింగ్
నారా బ్రాహ్మణి..తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. నందమూరి నట సింహం బాలకృష్ణ కూతురు, టీడీపీ నేత నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి.. తనలోని మరో కోణ
Read Moreఅమిత్ అరోరా ఎవరో తెలియదు : ఎంపీ మాగుంట
లిక్కర్ స్కాం ఆరోపణలపై వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పందించారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇదంతా నార్తిండియాలో వ
Read Moreడిసెంబర్ నుంచి నిలిచిపోనున్న అన్నదాత మాసపత్రిక
5 దశాబ్దాలకుపైగా రైతులకు వ్యవసాయ సమాచారం అందించిన అన్నదాత మాసపత్రిక నిలిచిపోనుంది. డిసెంబర్ నుంచి పత్రిక ప్రచురణ నిలిపివేస్తున్నట్లు అన్నదాత
Read Moreజేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
వాహనాల రిజిస్ట్రేషన్ స్కాం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించి రూ.22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ప్రభాకర్ రెడ
Read Moreసిగరెట్తో ట్రైన్ తగలబెట్టిండు
తిరుమల ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి తిరుపతి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కోచ్ నెంబర్ 6లో గుర్తు తెలియని వ్యక్తి సి
Read Moreఅలీ కుమార్తె మ్యారేజ్ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
ప్రముఖ నటుడు, ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారులు అలీ కుమార్తె వివాహ రెసెప్షన్ మంగళవారం గుంటూరులో జరిగింది.. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఏపీ ముఖ్యమంత్రి
Read Moreవివేకా హత్య కేసు విచారణ తెలంగాణకు బదిలీ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ ఎంఆర్.షా, జస్టిస్ నాగ
Read Moreఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టేకు నిరాకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంశంలో రాష్ట్ర హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై పూర్తిస్థాయి స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
Read Moreపుష్ప సినిమా తరహాలో గంజాయి స్మగ్లింగ్
పుష్ప సినిమా తరహాలో గంజాయిని స్మగ్లింగ్ చేసేందుకు యత్నించిన ఘటన ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. ఈ దందాప
Read Moreఫొటోలు తీస్తున్న వ్యక్తిని తరిమేసిన ఏనుగు
ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరులో ఏనుగు హల్ చల్ చేసింది. జాతీయ రహదారిపై ఒంటరిగా వెళ్తున్న ఏనుగును ఫొటోలు తీసేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. దీంతో
Read Moreవైసీపీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను కూలుస్తాం: పవన్ కళ్యాణ్
2024 ఎన్నికల్లో గెలిచాకా..వైసీపీ నేతల ఇళ్లను చట్టప్రకారం కూలుస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. మాది రౌడీ సేన కాదని..విప్లవ సేన అని చెప్పా
Read Moreప్రమాణ స్వీకారోత్సవానికి పొన్నాలను ఆహ్వానించిన రుద్రరాజు
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన గిడుగు రుద్రరాజు డిసెంబర్ 9న బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే తన ప్రమాణం స్వీకారానికి హాజరుకావాలని
Read More












