ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కార్తీక సోమవారం పురస్కరించుకుని ఏపీలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ద

Read More

మొయినాబాద్ ఫాం హౌస్ కేసు : ‘సిట్’ దర్యాప్తు వేగవంతం.. 7 బృందాల సోదాలు 

మొయినాబాద్ ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)  సోదాలు కొనసాగుతున్నాయి.  సిట్ అధికారులు 7 బృందాలుగా విడిపోయి

Read More

తిరుమల శ్రీవారి సర్వ దర్శనానికి 40 గంటలు

తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో భక్తులు తిరుమలకు భారీగా తరలి వస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మె

Read More

పవన్ కళ్యాణ్పై ఫిర్యాదు.. కేసు బుక్ చేసిన పోలీసులు

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్పై కేసు నమోదైంది. ర్యాష్ డ్రైవింగ్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదు అందడంతో ఆయనపై తాడేపల్

Read More

ప్రత్యేక హోదా పై మరోసారి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన జగన్

పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలి అని సీఎం జగన్ ప్రధాని మోడీకి విశాఖ సభ వేదికలో విన్నవించారు. ఇ

Read More

ఏపీ తీరం అభివృద్ధితో ఉరకలు వేస్తుంది: మోడీ

విశాఖపట్నం భారతదేశం వ్యాపారానికి కేంద్ర బిందువుగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. మౌలిక సదుపాయల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. రైల్వేలు,

Read More

మోడీ సర్.. ఏపీకి మీ ఆశీస్సులు కావాలి : సీఎం జగన్

ఏపీ అభివృద్ధికి మోడీ ఆశీస్సులు కావాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏయూ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రధాని మోడీతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భం

Read More

రూ.10,742 కోట్ల అభివృద్ధి పనులను జాతికి అంకితం చేసిన మోడీ

ఏపీలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగుతోంది. ఏయూ గ్రౌండ్స్ కు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. మోడీతో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన

Read More

మోడీ టూర్ : ప్రధాని మోడీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ ఆందోళన

పెద్దపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆందోళనలు జరుతున్నాయి. మోడీ పర్యటనను అడ్డుకుంటామని చెప్పిన స్థానిక ప్రతిప

Read More

ప్రధాని మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ..కీలకాంశాలపై చర్చ

ప్రధాని మోడీని 8 ఏళ్ల తర్వాత కలిశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. విశాఖపట్టణంలోని ఐఎన్ఎస్ చోళ గెస్ట్హౌస్లో మోడీతో పవన్ సమావేశమై పలు అంశ

Read More

విశాఖకు చేరుకున్న ప్రధాని మోడీ

ప్రధాని మోడీ విశాఖకు చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌, సీఎం వైఎస్ జగన్ ఆయనకు స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని INSచోళ (న

Read More

డిసెంబర్ నెల కోటా టికెట్లు విడుదల చేసిన టీటీడి

తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ రిలీజ్ చేసింది. డిసెంబ‌ర్‌ నెల‌ కోటాకు సంబంధించిన‌ రూ.300 స్పెషల్ దర్శన టో

Read More

యాదాద్రి తరహాలో తల్లి కోసం గుడి నిర్మాణం

తల్లిదండ్రులకు బుక్కెడు బువ్వ పెట్టని ఈ రోజుల్లో...తల్లిదండ్రులను పట్టించుకోని ఈ కాలంలో...ఓ కొడుకు ఏకంగా తల్లి కోసం ఆలయాన్నే నిర్మిస్తున్నాడు. గుడి అం

Read More