ఆంధ్రప్రదేశ్
టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన ధర్మారెడ్డి
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్య నిర్వహణ అధికారి (ఈవో)గా ధర్మారెడ్డి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఉన్న ఈవో జవహర్ రెడ్డిని రిల
Read Moreతిరుమలలో అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు నిషేధం
తిరుపతి: శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులు అన్యమత ప్రచార సామగ్రి, వ్యక్తుల ఫోటోలు తీసుకురావడం నిషేధించినట్లు టీటీడీ దేవస్థానం ప్రకటించింది.
Read Moreతిరుమలలో కిడ్నాప్.. బాలుడి కథ సుఖాంతం
తిరుమలలో కిడ్నాప్ అయిన బాలుడి కథ సుఖాంతమైంది. నాలుగు రోజులక్రితం అదృశ్యమైన బాలుడి ఆచూకీ లభించింది. ఓ మహిళ బాలుడిని తీసుకొని మైసూరుకు వెళ్లిందని పోలీసు
Read Moreవేసవి శిక్షణ శిబిరాలను ప్రారంభించిన మంత్రి రోజా
కరోనా వల్ల రెండేళ్లుగా క్రీడాకారులు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు ఏపీ మంత్రి రోజా. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ లో శాప్ ఆధ్వర్యంలో వేసవి శిక్
Read Moreకారు ఆపమన్నందుకు కానిస్టేబుల్పై దాడి
ఏపీలో ఓ కారు డ్రైవర్ రెచ్చిపోయాడు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన డ్రైవర్ ను ఆపుతుండగా ట్రాఫిక్ కానిస్టేబుల్పైనే దాడి చేశాడు. నా కారునే అడ్డుకుంటావా అంటూ దౌర
Read Moreతిరుమల సర్వ దర్శనానికి 6 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమలకు భక్తులు క్యూ కడుతున్నారు. దీంతో సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వ
Read Moreమా రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడండి
ఏపీలో పరిస్థితులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తానన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఏపీలో గతుకులు, గుంతల రోడ్లు, అప్రకటిత విద్యుత్ కోతల
Read Moreకేటీఆర్ కామెంట్స్కు ఏపీ మంత్రుల కౌంటర్
కేటీఆర్ ఎవరో చెబితే విని చెబుతున్నారేమో.. నేను నిన్ననే హైదరాబాద్లోనే కరెంట్ కోత అనుభవించి వచ్చా కేటీఆర్ ఏపీ వస్తే రోడ్లెలా ఉన్నాయో చూపిస
Read Moreఅంబులెన్స్కు 20 వేలు లంచం
తిరుపతి రుయాలో అంబులెన్స్ డ్రైవర్ల దారుణం 20 వేల డిమాండ్, టూవీలర్ పై డెడ్ బాడీ తరలింపు తిరుపతి: స్థానిక రుయా ఆసుపత్రి దగ్గర దారు
Read Moreతిరుపతిలో వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం
తిరుమల శ్రీవారి దర్శనం కోసం మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంక స్వామి తిరుపతి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘన స
Read Moreగాడిదల పరుగు పందెం
అనంతపురం జిల్లా: వజ్రకరూరులో శ్రీ జనార్ధన వెంకటేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో వినూత్నంగా గాడిదల పరుగు పోటీని నిర్వహించార
Read Moreల్యాప్టాప్ పేలి యువతికి గాయాలు
ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లాలో ఛార్జింగ్ పెట్టిన ల్యాప్-టాప్ పేలి ఓ యువతికి తీవ్ర గాయాలయ్యాయి. బీ కోడూరు మండలం మేకవారి పల్లెకు చెందిన సుమలత వర్క్
Read Moreఏపీలో టూరిజం, కల్చర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తా
ప్రాణం ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే నడుస్తానన్నారు మంత్రి ఆర్కే రోజా. ఏపీలో టూరిజం, కల్చర్ ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు. తిరుమల శ్రీ
Read More












